అన్వేషించండి
నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరికాదన్న టీడీపీ నేతలు | ABP Desam
అధికారులు ఆక్రమణల పేరిట చిరువ్యాపారులను తొలగించడాన్ని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వహణకార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అడ్డుకున్నారు.ఎటువంటినోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరి కాదన్నారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.కడపజిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామం మిట్టమానుపల్లె రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను ఆర్అడ్ బి శాఖ ఏఈ రజియా,పోలీసులసహాయంతోసిబ్బందితో ఆక్రమణలని తొలగించే ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నేతలతోకలిసి వనిపెంట చేరుకున్నారు. తొలగింపును నిలిపివేయాలని,నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తే చిరువ్యాపారులు ఎలాబతుకుతారని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam
Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























