అన్వేషించండి
నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరికాదన్న టీడీపీ నేతలు | ABP Desam
అధికారులు ఆక్రమణల పేరిట చిరువ్యాపారులను తొలగించడాన్ని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వహణకార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అడ్డుకున్నారు.ఎటువంటినోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరి కాదన్నారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.కడపజిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామం మిట్టమానుపల్లె రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను ఆర్అడ్ బి శాఖ ఏఈ రజియా,పోలీసులసహాయంతోసిబ్బందితో ఆక్రమణలని తొలగించే ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నేతలతోకలిసి వనిపెంట చేరుకున్నారు. తొలగింపును నిలిపివేయాలని,నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తే చిరువ్యాపారులు ఎలాబతుకుతారని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్





















