అన్వేషించండి
Advertisement
Srikakulam DFO Narentheran : వన్యప్రాణులు కనిపిస్తే వాటిని భయపెట్టకండి | ABP Desam
Srikakulam జిల్లాలో వన్యప్రాణులు జనావాసాల్లోకి రావటం పెరిగిందని అయినా ప్రజలు భయపడొద్దని జిల్లా అటవీశాఖ అధికారి నరేంథిరన్ తెలిపారు. జిల్లాలో ఎలుగుబంట్లు, ఏనుగులు తిరుగుతున్నాయన్న డీఎఫ్ వో వన్యప్రాణులను భయపెడితే అవి ప్రజలపై దాడి చేసే అవకాశం ఉంటుందన్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వటం అవసరం అన్న డీఎఫ్ వో...ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్సిరీస్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets