తన తల్లికి రావాల్సిన పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించిన వేణు అనే వ్యక్తిపై YCP Leader DamodaraReddy దాడి చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వేణు వెళ్లగా... అక్కడున్న ఎస్సై రంగడు కూడా తనపై దాడికి దిగాడు. పోలీస్ స్టేషన్ లోకి ఎందుకు వచ్చారంటూ అసభ్యపదజాలంతో వాళ్లను దూషించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ స్పందించారు. ఎస్సైపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్యను విచారణాధికారిగా నియమించారు. పూర్తిగా విచారించాక ఎస్సైపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
CM Jagan Visits Polavaram : పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం | DNN | ABP
Nara Lokesh Yuvagalam 1500Kms : భారీ బ్యానర్లతో లోకేష్ కు స్వాగతం పలికిన కమలాపురం టీడీపీ | ABP Desam
Coromandel Express Victims Family Members : ఒడిషా రైలుప్రమాదం మమ్మల్ని భయపెట్టింది | DNN | ABP Desam
Ram Charan Fans Game Changer Looks : తెల్లని దుస్తుల్లో మెరిసిన గ్లోబల్ స్టార్ అభిమానులు | ABP Desam
Prabhas Visit Tirumala : సుప్రభాతసేవలో స్వామివారిని దర్శించుకున్న ప్రభాస్ | DNN | ABP Desam
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు
Naga Shaurya: హీరో నాగశౌర్య సీరియస్, అలిగి వెళ్లిపోయిన అనంత్ శ్రీరామ్ - ఇంటర్వ్యూ వీడియో వైరల్
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?