అన్వేషించండి
Advertisement
MLA Nimmala Ramanaidu: కైలాస రథం నడిపి ఆదర్శంగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్యే
టీడీపీ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన పని పలువురికి ఆదర్శంగా నిలిచింది. అవసరం వస్తే ఏ క్షణంలో ఎలాగైనా మారి సేవలు అందించాలని నిరూపించారు. శ్మశానాలకు మృతదేహాలను తరలించే కైలాస రథం డ్రైవర్కు కరోనా సోకగా.. వాహనాన్ని నడిపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశాన వాటికకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్వయంగా తీసుకెళ్లారు. డ్రైవర్గా మారి కైలాస రథం నడిపిన ఆయన, తనకు ఈ అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
Paritala Sriram Interview | పరిటాల రవి చనిపోలేదంటున్న పరిటాల శ్రీరామ్ | ABP Desam
Raptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తి
Tirupati Gangamma Jatara Postponed | కోడ్ కారణంగా గంగమ్మ జాతర వాయిదా... వ్యతిరేకిస్తున్న భక్తులు
YS Jagan vs YS Sharmila | పసుపు చీరపై అన్న కామెంట్లు - కౌంటర్లు విసురుతూ చెల్లెలి ఫైర్ | ABP Desam
YS Sharmila on YS Jagan | పసుపు కలర్ చంద్రబాబు పేటేంటా..?నీ సాక్షి పేపర్ లో ఉన్న పసుపు మాటేంటీ |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
వరంగల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets