అన్వేషించండి
Advertisement
Officers Controversial Behavior: తూర్పుగోదావరి జిల్లాలో అధికారుల తీరుపై విమర్శల వెల్లువ | ABP Desam
East Godavari జిల్లాలో ఆస్తి పన్ను బకాయిలు వసూళ్లకు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Amalapuram గ్రామీణ మండలం కామనగరువు పంచాయతీ కార్యదర్శి ఆటోలో మైక్ సెట్ తో ప్రచారం చేశారు. ఈ నెల 27లోపు ఇంటి పన్నులు చెల్లించకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని, ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets