అన్వేషించండి
Nara Lokesh Yuvagalam 1500Kms : భారీ బ్యానర్లతో లోకేష్ కు స్వాగతం పలికిన కమలాపురం టీడీపీ | ABP Desam
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుుకన్న సందర్భంగా కమలాపురం టీడీపీ గ్రాండ్ వెల్కమ్ పలికింది. కమలాపురం బ్రిడ్జి పై భారీ బ్యానర్లతో నిలబడిన టీడీపీ నాయకులు...నియోజకవర్గంలోకి లోకేష్ కు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. డ్రోన్ విజువల్స్ సాయంతో భారీ బ్యానర్లను చిత్రీకరించి..టీడీపీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
“నా లవర్ మెసేజ్లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















