తుపాను వరద బాధితులను ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వరద బాధితుల పక్షాన నిలబడు తుందని, వారికి కావలసినటు వంటి నిత్యవసర వస్తువులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించి వారికి అందజేస్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. వరద బాధితులకు నష్ట పరిహారం విషయంలో వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపడం మంచిది కాదన్నారు. రాయలసీమ డిక్లరేషన్ పై బిజెపి పార్టీ కట్టుబడి ఉందని విద్యార్థి యువజన సంఘాలు బిజెపిని తప్పుపట్టడం కరెక్ట్ కాదన్నారు. వైసీపీ నేతల ఇళ్ళ ముందు చేసే ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని అంటున్న విష్ణువర్ధన్ రెడ్డితో ముఖాముఖి..
Nara lokesh Visits PES Hospital : తారకరత్నను బెంగుళూరుకు తరలించిన వైద్యులు | DNN | ABP Desam
Tarakaratna Heart stroke : కుప్పం యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు | DNN | ABP Desam
Breaking News | Taraka Ratna Heart Stroke In Lokesh Yuvagalam: తారకరత్నకు హార్ట్ స్ట్రోక్..!
Kalki Bhagwan Darsanam Ekam Trust: పునఃప్రారంభమైన కల్కి అమ్మ భగవాన్ దర్శనం
Nara Lokesh In Kuppam: మరికాసేపట్లో మొదలవబోతున్న నారా లోకేష్ పాదయాత్ర
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్లు!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి