అన్వేషించండి
MLC Kavitha Visit Kadiyam Nurseries : కడియం నర్సరీలో మొక్కలు కొనుక్కున్న కల్వకుంట్ల కవిత | ABP Desam
తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. పీ గన్నవరం మండలంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన కవిత ఆ తర్వాత మొక్కల పెంపకానికి విక్రయాలకు ప్రసిద్ధి చెందిన కడియంలో పర్యటించారు. పూల మొక్కల గురించి అడిగిన కవిత పసుపు పూల మొక్కలను కొనుగోలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















