అన్వేషించండి
MLC Kavitha Visit Kadiyam Nurseries : కడియం నర్సరీలో మొక్కలు కొనుక్కున్న కల్వకుంట్ల కవిత | ABP Desam
తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. పీ గన్నవరం మండలంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన కవిత ఆ తర్వాత మొక్కల పెంపకానికి విక్రయాలకు ప్రసిద్ధి చెందిన కడియంలో పర్యటించారు. పూల మొక్కల గురించి అడిగిన కవిత పసుపు పూల మొక్కలను కొనుగోలు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















