అన్వేషించండి
Advertisement
NDRF కానిస్టేబుల్ శ్రీనివాసులుకు తుది వీడ్కోలు.. జనసంద్రమైన కందిశ గ్రామం
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగులో వరదల్లో విపత్తు నిర్వహణ విధుల్లో కన్నుమూసిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కందిశ గ్రామానికి భౌతిక కాయాన్ని తరలించగా...పోలీసులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. విజయనగరం జిల్లా ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ లో ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు...విపత్తు నిర్వహణలో భాగంగా నెల్లూరు జిల్లా వరదల్లో చిక్కుకుని కన్నుమూశారు. భారీగా తరలివచ్చిన గ్రామస్థుల మధ్య పాలకొండ డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో అంతిమయాత్రను నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
Sun Stroke Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
టెక్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets