అన్వేషించండి
108 Feet Lord Sriram Statue In Kurnool: భారీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అమిత్ షా
కర్నూలు నగరంలో త్వరలోనే భారీ శ్రీరాముడి విగ్రహం భక్తులకు దర్శనమివ్వనుంది. 108 అడుగుల ఈ విగ్రహ నిర్మాణానికి.... కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఈ విగ్రహాన్ని నిర్మించబోతోంది. విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక.... భారతదేశంలోనే అతిపెద్ద రాముని విగ్రహంగా ఇది రికార్డు సొంతం చేసుకోబోతోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















