అన్వేషించండి
తూర్పుగోదావరి జిల్లాలో జవాద్ సైక్లోన్ ప్రభావం-అధికారులు అప్రమత్తం
తూర్పుగోదావరి జిల్లాలో జవాద్ తుపాను ప్రభావం నెలకొంది. ఇప్పటికే తీరప్రాంతాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేశారు. అంతర్వేది నుంచి అద్దరిపేట వరకూ జిల్లాలోని 14తీర మండలాల్లోనూ రెవెన్యూ అధికారులు పర్యటించి...మత్స్యకారులను తీరప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే ఓ సారి భారీవర్షాల వల్ల నష్టపోయామంటున్న అధికారులు...ఇప్పుడు మరో సారి తుపాను కారణంగా ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు





















