అన్వేషించండి
తూర్పుగోదావరి జిల్లాలో జవాద్ సైక్లోన్ ప్రభావం-అధికారులు అప్రమత్తం
తూర్పుగోదావరి జిల్లాలో జవాద్ తుపాను ప్రభావం నెలకొంది. ఇప్పటికే తీరప్రాంతాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేశారు. అంతర్వేది నుంచి అద్దరిపేట వరకూ జిల్లాలోని 14తీర మండలాల్లోనూ రెవెన్యూ అధికారులు పర్యటించి...మత్స్యకారులను తీరప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే ఓ సారి భారీవర్షాల వల్ల నష్టపోయామంటున్న అధికారులు...ఇప్పుడు మరో సారి తుపాను కారణంగా ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















