అన్వేషించండి
Advertisement
Few People Attack Govt Teacher: విద్యార్థినిని వేధించారన్న ఆరోపణతో టీచర్ పై పలువురి దాడి| ABP Desam
Eluru జిల్లా Jangareddygudem ZPHS పాఠశాల ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు దాడికి దిగారు. ఇటీవల విడుదల అయిన SSC Exam Results లో ఫెయిల్ అయిన బాలికను.... ప్రత్యేక తరగతుల పేరిట సీసీ కెమెరాలు లేని గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని ఆ ఉపాధ్యాయుడిపై బాలిక తల్లిదండ్రుల ఆరోపణ. ఒక్కసారిగా స్కూల్ లోకి వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు అతనిపై దాడికి దిగారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets