అన్వేషించండి
Few People Attack Govt Teacher: విద్యార్థినిని వేధించారన్న ఆరోపణతో టీచర్ పై పలువురి దాడి| ABP Desam
Eluru జిల్లా Jangareddygudem ZPHS పాఠశాల ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు దాడికి దిగారు. ఇటీవల విడుదల అయిన SSC Exam Results లో ఫెయిల్ అయిన బాలికను.... ప్రత్యేక తరగతుల పేరిట సీసీ కెమెరాలు లేని గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని ఆ ఉపాధ్యాయుడిపై బాలిక తల్లిదండ్రుల ఆరోపణ. ఒక్కసారిగా స్కూల్ లోకి వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు అతనిపై దాడికి దిగారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















