అన్వేషించండి
Farmers Protest in Srikakulam: చదును చేసేందుకు యత్నం, అడ్డుకున్న రైతులు, తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Srikakulam జిల్లా ఎచ్చెర్ల మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిలకాపాలెం గ్రామ పరిధిలోని 170 ఎకరాల నారాయణపురం ఈ-నాం భూములను చాలా దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. వాటిపై హక్కులు కల్పించాలని గతంలోనే 190 రోజుల రిలే దీక్షలు చేశారు. ఇప్పుడు ఆ భూములను చదును చేసేందుకు పోలీసు బందోబస్తుతో సహా కొందరు అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. రైతులంతా ఆందోళన చేపట్టారు. భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam
Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
MLC Nagababu Request on Social media | చిన్నారులకు మానసిక ఆందోళనను దూరం చేయండి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్






















