అన్వేషించండి
Farmers Protest in Srikakulam: చదును చేసేందుకు యత్నం, అడ్డుకున్న రైతులు, తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Srikakulam జిల్లా ఎచ్చెర్ల మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిలకాపాలెం గ్రామ పరిధిలోని 170 ఎకరాల నారాయణపురం ఈ-నాం భూములను చాలా దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. వాటిపై హక్కులు కల్పించాలని గతంలోనే 190 రోజుల రిలే దీక్షలు చేశారు. ఇప్పుడు ఆ భూములను చదును చేసేందుకు పోలీసు బందోబస్తుతో సహా కొందరు అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. రైతులంతా ఆందోళన చేపట్టారు. భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















