అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ప్యాదిండి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పింఛన్లు తొలగింపుపై టీడీపీ ధర్మవరంలో ధర్నాకు పిలుపునిచ్చింది. ధర్నాకు అనుమతి లేదని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ను ప్యాదిండి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Ganja in Tirumala : తిరుమల కొండపై గంజాయిని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు | DNN | ABP Desam
Sajjala Ramakrishna Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై వైసీపీ రియాక్షన్ | ABP Desam
Chandrababu Naidu on AP MLC Elections : కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
Vallabhaneni vamsi : MLC Elections ఫలితాలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ | DNN | ABP Desam
Drones For Mosquitoes : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విన్నూత్న చర్య|DNN|ABP Desam
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల