అన్వేషించండి
Watch: ‘‘జగనన్నా.. పగటిపూట కరెంటు ఇస్తానంటివే..’’ ఆవేదనతో రైతు సెల్ఫీ వీడియో
ఏపీ ప్రభుత్వ తీరుపై అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘జగనన్నా.. పగటిపూట కరెంటు ఇస్తానంటివే..’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. రాత్రి పూట కరెంటు ఇవ్వడం వల్ల మోటార్లు ఆన్ చేసేందుకు చీకట్లో వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. విష పురుగులు, క్రూర జంతువుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. పగటి పూట 9 గంటల కరెంటు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు రైతు ఆవేదనతో చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్

Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP Desam

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP Desam

Rayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP Desam

Food Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP Desam

Janasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
అమరావతి
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion