అన్వేషించండి
Tragic Accident At Guntur Construction Site: మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి | ABP Desam
Guntur లో విషాదం జరిగింది. మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. మృతులను Bihar వాసులుగా గుర్తించారు. Amaravathi రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఓ Building Construction కోసం పునాదులు తవ్వుతుండగా... మట్టిపెళ్లలు మీదపడి ఈ Accident జరిగింది. ఇదే సమయంలో ఇద్దరు కూలీలు అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. Guntur Mayor Manohar Naidu ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















