Guntur లో విషాదం జరిగింది. మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. మృతులను Bihar వాసులుగా గుర్తించారు. Amaravathi రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఓ Building Construction కోసం పునాదులు తవ్వుతుండగా... మట్టిపెళ్లలు మీదపడి ఈ Accident జరిగింది. ఇదే సమయంలో ఇద్దరు కూలీలు అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. Guntur Mayor Manohar Naidu ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Excavations In Kondapalli Reserve Forest: గుర్తించిన అటవీ శాఖ అధికారులు | ABP Desam
AP CM Jagan Praises Bendapudi Students : భలే మాట్లాడుతున్నారే! | ABP Desam
Student Unions Arrest: రాజ్ భవన్ ను ముట్టడికి యత్నించిన విద్యార్థులు | Raj Bhavan | ABP Desam
CM Jagan To Attend Davos: అధికార పర్యటనకు వెళ్లేందుకు ఒప్పుకున్న సీబీఐ కోర్టు | CBI Court | ABPDesam
Chandrababu Named A1 In Amaravathi Land Issue: అమరావతి భూముల విషయంలో ఏ1గా చంద్రబాబు | ABP Desam
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్కు జట్టు ఎంపిక
Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?