న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు నెల్లూరు జిల్లాలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలకు రెండు రోజులపాటు విరామం ఇచ్చిన రైతులు మంగళవారం నుంచి యాత్రను తిరిగి మొదలు పెట్టారు. మంగళవారం యాత్ర మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురయ్యాయి. దేవుడి రథాలను యాత్రలో ముందుకు కదలనీయమంటూ పోలీసులు చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతలు కూడా పోలీసులతో మాట్లాడినా ఫలితం లేదు. చివరకు రైతులు ముందు కదలగా ఆ తర్వాత దేవుడి రథాలు వెనక అనుసరించాయి.
Narendramodi AP Tour Arrangements : ప్రధాని పర్యటనలో పాల్గొనేవారికి కొవిడ్ పరీక్షలు | ABP Desam
Ex Minister Uma on Bus Ticket Rates : పల్లెవెలుగు ప్రయాణికులతో మాట్లాడుతూ ఉమా నిరసన | ABP Desam
Vangaveeti Nadendla Meet No Clarity : ఈ నెల 4న జనసేనలోకి రాధా..? | ABP Desam
MLA Kodali Nani On Vallabhaneni Vamshi : గన్నవరం ప్లీనరీలో కొడాలి నాని కామెంట్స్ | ABP Desam
Shock to AP Government : ఆన్ టిక్కెట్ల వ్యవహారం పై విచారణ వాయిదా | ABP Desam
Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?
Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!
Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు
Hyderabad As Bhagyanagar: ప్రధాని మోదీ నోట వినిపించని హైదరాబాద్ మాట, పేరు మార్పునకు సంకేతమా?