అన్వేషించండి
Nellore Turmeric Farmers : కష్టానికి తగిన న్యాయం దక్కలేదని పసుపురైతుల ఆవేదన | ABP Desam
పడిన కష్టానికి తగిన న్యాయం దక్కటం లేదంటూ నెల్లూరు జిల్లాలో పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా మార్క్ ఫెడ్ కార్యాలయం ఎదుట పసుపు కొమ్ములు పోసి వాటి దహనం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్























