అన్వేషించండి

Revanth Reddy : ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదు - రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రాంతాల మధ్య వివక్ష చూపుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో జరిగిన మునుగోడు ఉపఎన్నిక సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని చెప్పారు రేవంత్. ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలు మళ్లీ మునుగోడు ప్రజల ముందుకు వస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రాంతాల మధ్య వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. 

ఫిరాయింపులు చెల్లవు

తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం  కేసీఆర్ హయాంలో ఫిరాయింపుల రోగం వచ్చిందని, ఇప్పుడు బీజేపీ కూడా ఫిరాయింపుల ట్రిక్స్ ను ప్లే చేస్తోందని రేవంత్ విమర్శించారు. టికెట్ విషయంలో కాంగ్రెస్ నుంచి అసంతృప్తులు పార్టీ ఫిరాయిస్థాయిని టీఆరెస్, బీజేపీ ఆశించాయని... కాంగ్రెస్ ఐక్యతను చాటడం ఆ రెండు పార్టీలకు  చెంపపెట్టు అన్నారు రేవంత్. ఇక పార్టీ ఫిరాయింపుల చెల్లవని మునుగోడు ఉప ఎన్నికల్లోనే సమాధానం చెబుతామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపాడాల్సి ఆ పనిలేదని కార్యకర్తల జోలికొస్తే వాళ్ల మెడలు వంచుతామని హెచ్చరించారు.

రైతు వ్యతిరేక చట్టాలు 

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేసి మోదీతో క్షమాపణ చెప్పించే వరకు కాంగ్రెస్ పోరాడిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని, బీజేపీని ఇండియాగేట్ దగ్గర ఉరి తీసినా తప్పులేదన్నారు. నరేంద్ర మోదీకి ఈ దేశాన్ని పాలించే అర్హత లేదని రేవంత్ విమర్శించారు. ఈ ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదని, ఇన్ని మోసాలు చేసిన కేసీఆర్ ను చౌటుప్పల్ చౌరస్తాలో వంద మీటర్ల లోతు గొయ్యిలో పాతిపెట్టినా తప్పులేదన్నారు రేవంత్.

 ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం ఇవ్వాలని మునుగోడు ప్రజలను కోరుతున్నానన్నారు రేవంత్.  టీఆర్ఎస్, బీజేపీలను ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ కు పోయేదేంలేదని, ఈ ఎన్నికలకు మోదీకి సంబంధం లేదని రేవంత్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని మునుగోడు ప్రజలకు దండం పెట్టి, పాదాలకు నమస్కరించి కోరుతున్నానన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజల గెలుపు అవుతుందని తెలిపారు. 

Also Read : తెలంగాణకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు- కేంద్రంపై మంత్రి హరీష్‌ ఆగ్రహం

Also Read : TS Politics : ముట్టడిని కట్టడి చేయలేకపోయిన తెలంగాణ పోలీసులు ! ఇంటలిజెన్స్ వైఫల్యం ఉందా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget