అన్వేషించండి

Medaram Jatara 2022: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మేడారం జాతరకు వారికి అనుమతి లేదు..! యోచిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం

ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకువస్తే మేడారానికి అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆసియా ఖండంలోని అతిపెద్దదైన మేడారం జాతర (Medaram Jatara) సమీపిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టెన్షన్ మొదలవుతుంది. రోజురోజుకు విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి జాతర కారణంగా మరింత విజృంభించే  ప్రమాదముందని భావిస్తున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏం చేయాలా అని టీఆర్ఎస్ సర్కార్ ఆలోచిస్తోంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని  రాష్ట్రాల నుంచి  కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు తరలి రానున్నారు. ఈ క్రమంలో  కొవిడ్ కంట్రోల్‌కు పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు సమ్మక్క సారక్క జాతరనునిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఈ జాతర జరుగుతుంది.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండానే కొవిడ్19 ​నిబంధనలతో జాతర జరిగేలా ఏర్పాటు చేయనున్నారు. కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఆంక్షలు విధించాలనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మరోవైపు తెలంగాణ తర్వాత మేడారం జాతరకు అత్యధిక సంఖ్యలో ఛత్తీస్​గఢ్ నుంచి వచ్చే భక్తులపై కూడా ప్రభుత్వం ఫోకస్​ చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు బోర్డర్లలో టెస్టులు చేయాలనుకుంటోంది. కానీ వచ్చినోళ్లందరికీ టెస్టులు చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనే సందిగ్థంలో ఉన్నారు. ఎక్కువ జనాలు ఒకేసారి వస్తే హెల్త్​ క్యాంపులు ఎలా పెట్టాలని మదనపడుతున్నారు. దీంతో సీనియర్ అధికారులు, డాక్టర్లు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటోంది.

గత ఏడాది సంక్రాంతి తర్వాత, వేసవి మొదలైన సమయంలో భారీగా  చేరిన పరిస్థితులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ములుగు జిల్లాలో స్పెషల్​ టీం పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులు, వివరాలను సేకరించింది. ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే ఆదివాసీలకు ఏ మేరకు వాక్సినేషన్ పూర్తయిందనే సమాచారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించే పనిలో ఉన్నట్టుగా సమాచారం. వాక్సినేషన్ వివరాల ప్రకారం జాతరకు భక్తులను అనుమతించనున్నారు. జాతర కు వచ్చే వారు తప్పనిసరిగా వాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే రాష్ర్టంలో అనుమతించనున్నారు. ఈ మేరకు సరిహద్దుల్లోనే తనిఖీలు చేపట్టనున్నారు.

Also Read: Private Part Cut: పెద్దల్ని ఎదిరించిన లవర్స్, అతని ప్రైవేట్ పార్ట్స్ కోసేసి.. అడవిలో పడేసి ఘోరం!

Also Read: Sangareddy: పగలంతా ఫుడ్ డెలివరీ బాయ్స్.. రాత్రికి పాడు పనులు, కిటికీల వద్దకు వెళ్లి..

Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Breaking News:తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget