By: ABP Desam | Updated at : 02 Jul 2022 11:31 AM (IST)
ప్రధాని మోదీకి టీఆర్ఎస్ బిగ్ షాక్
BJP Plenary In Hyderabad: బీజేపీ కార్యవర్గ సమావేశాలు నేడు హైదరబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొన్ని ప్రశ్నలు సంధించింది. తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం.. తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రకటించిన తరువాత ఇతర రాష్ట్రాలకు తరలించిన సంస్థలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తమ అధికారిక ట్విట్టర్లో ప్రశ్నించింది.
ప్రధాని మోదీకి టీఆర్ఎస్ సంధించిన ప్రశ్నలు ఇవే..
ప్రధాని మోదీ.. తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది
తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రకటించిన తరువాత ఇతర రాష్ట్రాలకు తరలించిన సంస్థల గురించి ప్రశ్నిస్తున్నది. ఈ ప్రశ్నలకు మోదీ పరివారం జవాబు చెప్పాలని నిగ్గదీసి అడుగుత్నుది#ByeByeModi pic.twitter.com/GGcMZsgmp9— TRS Party (@trspartyonline) July 2, 2022
Also Read: BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీలో అదిరిపోయే వంటకాలు, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్తో మెనూ చూశారా !
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Breaking News Telugu Live Updates: రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు
బస్సే అంబులెన్స్ అయింది, అందుకే వారికి అవార్డు వచ్చింది!
బీజేపీ తీరు వల్లే జనగామలో ఉద్రిక్తత- సామాన్యులపై బండి సంజయ్ గ్యాంగ్ ప్రతాపం: ఎర్రబెల్లి
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!
Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?