By: ABP Desam | Updated at : 02 Jul 2022 11:31 AM (IST)
ప్రధాని మోదీకి టీఆర్ఎస్ బిగ్ షాక్
BJP Plenary In Hyderabad: బీజేపీ కార్యవర్గ సమావేశాలు నేడు హైదరబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొన్ని ప్రశ్నలు సంధించింది. తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం.. తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రకటించిన తరువాత ఇతర రాష్ట్రాలకు తరలించిన సంస్థలపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తమ అధికారిక ట్విట్టర్లో ప్రశ్నించింది.
ప్రధాని మోదీకి టీఆర్ఎస్ సంధించిన ప్రశ్నలు ఇవే..
ప్రధాని మోదీ.. తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది
— TRS Party (@trspartyonline) July 2, 2022
తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రకటించిన తరువాత ఇతర రాష్ట్రాలకు తరలించిన సంస్థల గురించి ప్రశ్నిస్తున్నది. ఈ ప్రశ్నలకు మోదీ పరివారం జవాబు చెప్పాలని నిగ్గదీసి అడుగుత్నుది#ByeByeModi pic.twitter.com/GGcMZsgmp9
Also Read: BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీలో అదిరిపోయే వంటకాలు, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్తో మెనూ చూశారా !
Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
Election Campaign Ends: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
Telangana Deeksha Divas 2023: నవంబర్ 29న దీక్షా దివస్, చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్!
Telangana Elections 2023 : వైన్ షాపుల్లో సరుకంతా ఖాళీ - ముందుగానే మందుబాబుల జాగ్రత్త !
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్
Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!
Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!
/body>