అన్వేషించండి

Nizamabad News: రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌ వెంటే దేశ ప్రజలు

తెలంగాణ ఏర్పాటు పద్దతి ప్రకారం జరగలేదన్న మోదీ వ్యాఖ్యలు సరికాదన్నారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి. ఈ వ్యాఖ్యలను ఎంపీ అరవింద్ సమర్థించటం సిగ్గు చేటన్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేయటం అలవాటుగా మారిందన్నారు.

దేశంలో ఉన్న చాలా మంది ముఖ్యమంత్రులకు, ఇతర పార్టీ నాయకులకు మోదీ గురించి అర్థమైపోయిందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రాల్లో ఉన్న అధికారాన్ని తీసుకుని తామే చేస్తున్నామని మోదీ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్న శివనేనను విడ గొట్టి డ్రామా ఆడుతున్నారని చెప్పారు ప్రశాంత్‌ రెడ్డి.

రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌తో దేశ ప్రజలు కలిసివస్తారని చెప్పుకొచ్చారు ప్రశాంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం దేశంలో జరగాలన్న ఎజెండాతో ముందుకువెళ్తున్నామని అన్నారు మంత్రి. ప్రధాని స్వయంగా రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదని అనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు మోదీ మీద ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు పద్దతి సరిగ్గా జరగలేదన్న మోదీ వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ అరవింద్ సమర్ధించటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో అరవింద్‌ను గ్రామాల్లో ప్రజలు అడ్జుకుంటారని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఇందులో భాగంగానే బీజేపీ నేతలకు నిరసనలు ఎదురవుతున్నాయని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ నేతలు సమర్ధించడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మాటలను రాసిన తెలంగాణ పత్రికలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు పంపి తమ అవగాహన రాహిత్యం మరోసారి రుజువు చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బిజెపి అగ్ర నాయకుడు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని జాతీయస్థాయిలో అందరూ కోరుకుంటున్నారని తెలిపారు ప్రశాంత్ రెడ్డి. దేశ ప్రధాని అయ్యే అన్ని అర్హతలు కేసీఆర్ కున్నాయని.. దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం బిజెపి నాయకులకు అలవాటుగా మారిందన్నారు మంత్రి. ఇచ్చిన మాట నెరవేర్చకుండా ప్రజల్లోకి వస్తే అడ్డుకుంటారని అన్నారు. 

తరుణ్ చుగ్ మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయన ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంటే అడ్డుకోలేని ఈ ఎంపీ లు వెంటనే రాజీనామా చేయాలి అని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget