అన్వేషించండి

Nizamabad News: రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌ వెంటే దేశ ప్రజలు

తెలంగాణ ఏర్పాటు పద్దతి ప్రకారం జరగలేదన్న మోదీ వ్యాఖ్యలు సరికాదన్నారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి. ఈ వ్యాఖ్యలను ఎంపీ అరవింద్ సమర్థించటం సిగ్గు చేటన్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేయటం అలవాటుగా మారిందన్నారు.

దేశంలో ఉన్న చాలా మంది ముఖ్యమంత్రులకు, ఇతర పార్టీ నాయకులకు మోదీ గురించి అర్థమైపోయిందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రాల్లో ఉన్న అధికారాన్ని తీసుకుని తామే చేస్తున్నామని మోదీ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్న శివనేనను విడ గొట్టి డ్రామా ఆడుతున్నారని చెప్పారు ప్రశాంత్‌ రెడ్డి.

రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌తో దేశ ప్రజలు కలిసివస్తారని చెప్పుకొచ్చారు ప్రశాంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం దేశంలో జరగాలన్న ఎజెండాతో ముందుకువెళ్తున్నామని అన్నారు మంత్రి. ప్రధాని స్వయంగా రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదని అనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు మోదీ మీద ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు పద్దతి సరిగ్గా జరగలేదన్న మోదీ వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ అరవింద్ సమర్ధించటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో అరవింద్‌ను గ్రామాల్లో ప్రజలు అడ్జుకుంటారని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఇందులో భాగంగానే బీజేపీ నేతలకు నిరసనలు ఎదురవుతున్నాయని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ నేతలు సమర్ధించడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మాటలను రాసిన తెలంగాణ పత్రికలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు పంపి తమ అవగాహన రాహిత్యం మరోసారి రుజువు చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బిజెపి అగ్ర నాయకుడు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని జాతీయస్థాయిలో అందరూ కోరుకుంటున్నారని తెలిపారు ప్రశాంత్ రెడ్డి. దేశ ప్రధాని అయ్యే అన్ని అర్హతలు కేసీఆర్ కున్నాయని.. దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం బిజెపి నాయకులకు అలవాటుగా మారిందన్నారు మంత్రి. ఇచ్చిన మాట నెరవేర్చకుండా ప్రజల్లోకి వస్తే అడ్డుకుంటారని అన్నారు. 

తరుణ్ చుగ్ మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయన ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంటే అడ్డుకోలేని ఈ ఎంపీ లు వెంటనే రాజీనామా చేయాలి అని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget