అన్వేషించండి

KCR : కేసీఆర్ మర్చిపోయారా ? అలవాటుగా మారిందా ?. దళితులకు మూడెకరాల హామీపై దూసుకొస్తున్న ప్రశ్నలు !

దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని ఇవ్వలేదని కేసీఆర్ ప్రకటించడం రాజకీయ వివాదంగా మారింది. జీవోలు, మేనిఫెస్టో పత్రాలను దళిత నేతలు బయట పెడుతున్నారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే దళితుకు మూడు ఎకరాలు ఇస్తామని తామ ఎప్పుడు హామీ ఇవ్వలేదని చెప్పడం. అంతే కాదు మేనిఫెస్టోలో కూడా తాము ఎప్పుడూ అలా ఇస్తామని చెప్పలేదని ఆయన ప్రకటించేశారు. దీంతో విపక్ష పార్టీల నేతలు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తెలంగాణ రాక ముందు నుంచి .. ఉద్యమంలో కూడా కేసీఆర్ .. ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని హామీ ఇస్తూ వచ్చారు. తర్వాత అదే ఎన్నికల హామీ అయింది. మేనిఫెస్టోల్లోనూ పెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి హామీ ఇవ్వలేదని నిస్సంకోచంగా కేసీఆర్ చెబుతున్నారు. 

Also Read : పేదరికంతో వైద్య విద్య ఆపేసి కూరగాయల అమ్మకం ! కేటీఆర్‌కు తెలిసిన వెంటనే...
   
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం అనేది కేసీఆర్ ఫ్లాగ్ షిప్ స్కీముల్లో ఒకటి. 2014లో దళితులంతా ఏకపక్షంగా ఆయనకు మద్దతు పలకడానికి ఈ హామీ కీలకం. ఆ తర్వాత ఈ హామీని అమలు చేయడానికి ప్రయత్నించారు కూడా. జీవో కూడా రిలీజ్ చేశారు. ఈ జీవోలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

Also Read : మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ సిబ్బంది... మంత్రి ఏంచేశారో తెలుసా..!

నిజానికి దళితులకు మూడెకరాల భూమి హామీని అమలు చేయడం కూడా ప్రారంభించారు. కొంత మందికి ఇచ్చారు . ఎంత ఖర్చు అయినా కొనుగోలు చేసి ఇస్తామని పలుమార్లు ప్రకటించారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆ హామీ ఉంది. అయినప్పటికీ ఆయన ఆ హామీ ఇవ్వలేదని..  మేనిఫెస్టోలో ప్రకటించలేదని అసెంబ్లీలో చెప్పడం వివాదాస్పదం అవుంతోంది. సోషల్ మీడియాలో పలువురు టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రదర్శనకు పెడుతున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పేపర్ క్లిప్పింగ్‌ను కూడా షేర్ చేస్తున్నారు.   2018 ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కాపీలో ఉన్న షెడ్యూల్ కులాల సంక్షేమం అనే పేజీలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ ఉందని చెబుతున్నారు. 

 

Also Read : టాలీవుడ్ పెద్ద దిక్కెవరో తేల్చనున్న "మా" ఎన్నికలు ! అసలు పోటీ మోహన్‌బాబు, చిరంజీవి మధ్యేనా ?

దళితులకు మూడెకరాల భామీపై కేసీఆర్ యూటర్న్ తీసుకోవడాన్ని విపక్ష పార్టీలు అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్‌కు హామీలు ఇవ్వడం మర్చిపోవడం సహజమేనని విమర్శిస్తున్నారు. కేసీఆర్ ప్రకటనను టీఆర్ఎస్ నేతలు ఇంకా సమర్థించడం ప్రారంభించలేదు. 

Also Read : ఎరక్కపోయి ఇరుక్కున్న ఎయిరిండియా.. ఫ్లైట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కుందో చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Embed widget