అన్వేషించండి

Telangana News: స్మార్ట్ సిటీ మిషన్​గడువు పొడిగింపు - రేవంత్​రెడ్డి చొరవతో స్పందించిన కేంద్రం

Smart City Mission | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు కేంద్ర ప్రభుత్వం వరంగల్, కరీంనగర్ ల స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసింది.

Warangal Karimnagar Smart City Mission | హైదరాబాద్: స్మార్ట్ సిటీ మిష‌న్ ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా జూన్ 24న కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహల్లాల్ ఖట్టర్ ను కలిశారు.  స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని 2025 జూన్ నెల వరకు పొడిగించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ఈ జూన్ నెలతో ముగియనున్న గడువు 
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ జూన్ నెలతో ముగియనుంది. తెలంగాణలో వరంగల్, కరీంనగర్​నగరాల్లో కేంద్రం సూచనతో స్మార్ట్ మిషన్  పనులు చేపట్టారు. వరంగల్ లో ఇప్పటివరకు 45 పనులు పూర్తి కాగా, 518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు జరుగుతున్నాయి. కరీంనగర్ లో ఇప్పటివరకూ 25 పనులు పూర్తయ్యాయి. రూ. 287 కోట్లతో చేపట్టిన 22 పనులు కరీంనగర్ లో జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి తెలిపారు.

అయితే ప్రస్తుతం కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్​గడువు ముగుస్తున్నా.. స్ట్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన పనులు పూర్తి కాలేదని, ప్రజా ప్రయోజనాల కోసం పనులు పూర్తయ్యే వరకు  గడువు పొడిగించాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ పై స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం సంబంధిత రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే ఆమోదం పొంది, నిధులు కేటాయించిన పనులను కొనసాగించాలన్నారు. దాంతో పాటు కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం కరీంనగర్, వరంగల్ లలో జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేయనున్నారు.  కనుక ఆ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించింది. 
Also Read: కమీషన్లు తీసుకుంటే ఖబర్దార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
Karimnagar Tension: కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు! బండి, రేవంత్ కలిసి తనను చంపే కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు!
కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు! బండి, రేవంత్ కలిసి తనను చంపే కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు!
Karimnagar Tension: కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల విధ్వంసం! గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి!బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం!
కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల విధ్వంసం! గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి!బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget