అన్వేషించండి

Fishes in Karimnagar: కరీంనగర్ లో చేపలే చేపలు, మార్కెట్లన్నీ సందడి!

Fishes in Karimnagar: గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి చెరువులో అనేక రకాల చేపలు సందడి చేస్తున్నాయి. మత్స్యకారులు వాటిని పట్టుకొని అక్కడే అమ్మేస్తున్నారు.

Fishes in Karimnagar: గత పది రోజులుగా కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ జిల్లా మొత్తం తడిసి ముద్దయిపోయింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఉద్ధృతంగా వరదలు పోటెత్తాయి. చెరువులు, వాగులు, వంకలు నిండి పొంగి పొర్లుతున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లాలో వివిధ రకాల చేపలు సందడి చేస్తున్నారు. ఏ చెరువు వద్ద చూసినా రకరకాల చేపలు కనిపిస్తున్నాయి. దీంతో మత్స్యకారులంతా చెరువుల వద్దకు చేరుకొని చేపలను పడుతున్నారు. వాటిని పట్టుకొని అక్కడికక్కడే విక్రయాలు చేపడుతున్నారు. వీటిని చూసేందుకు, చేపలు కొనేందుకు చాలా మంది చెరువులు, నదుల వద్దకు వెళ్తున్నారు. 

కొత్తపల్లి చెరువులో రకరకాల చేపలు..

కరీంనగర్ జిల్లా నుంచి నిజామాబాద్ వెళ్లే రూట్ లో ఉన్న కొత్తపల్లి చెరువు నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతం నుంచి నీరు భారీ ఎత్తున వరదగా వస్తోంది. దీంతో చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో మత్స్యకారులు అక్కడి చెరువుకు వద్దకు చేరుకొని వలల వేసి చేపలు పడుతున్నారు. ఈ దృశ్యాలు రోడ్డుపై వెళ్తుంటే చాలా బాగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కురిసిన వర్షాల వల్లే రకరకాల చేపలు కనిపిస్తున్నాయని మత్స్యకారులు అంటున్నారు. అలాగే చెరువు వద్దే ఫ్రెష్ గా పట్టిన చేపలను కొనుక్కోవడం, మనకు నచ్చిన రకాల్ని ఎంచుకునే వీలుండటం చాలా బాగుందని అంటున్నారు. 

ప్రజలకు రకరకాల చేపలు అందిస్తున్నాం..

గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో చేపలు దొరుకుతున్నాయని కొత్తపల్లి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సిటీలో ఉండే మార్కెట్లకు వచ్చే జనాలు ఇప్పుడు కొత్త పల్లి వైపు వస్తున్నారని వారికి బొమ్మే లు, రవ్వులు, ఇతర వెరైటీల లైవ్ ఫిష్ లను అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయని చెప్తున్నారు. 

 నీట మునిగిన వేల ఎకరాల పంట..

కానీ రాష్ట్రంలో భారీగా కురిసిన వరదల వల్ల చాలా మంది అన్నదాతలు నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా వేలాది రైతులకు భారీ వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది .కౌలుకు తీసుకొని ముందస్తు నాటిన రైతులు ఈ సారి మొదట్లోనే లక్షలు నష్టపోయారు. తొలకరి జల్లు సంబరాలు జరుపుకోవాలని అనుకున్న రైతులకు వరుణదేవుడు పట్టు పట్టినట్టుగా వారం రోజుల పాటు వర్షాలు కురవడంతో  పొలాలన్నీ  నామ రూపాలు లేకుండా ధ్వంసం అయ్యాయి. ఇక వర్షం తరువాత ఉన్న బురద ని తొలగించాలంటే కనీసం ఆరునెలల సమయం పడుతుంది లేదంటే రెండు పంటలు నష్టం జరుగుతుంది..

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని   నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు  వేల ఎకరాల్లో పంట  వర్షానికి నీట మునిగింది. జగిత్యాల సిరిసిల్ల లో ఈ బెడద ఎక్కువగా ఉంది పెద్దపల్లి జిల్లా లోని 126 గ్రామాల పరిధిలో పొలాలు నీటితో తడిసిపోయాయి. 659 ఎకరాల్లో ఇటీవలే నాట్లు వేయడం తో అవి కొట్టుకుపోయాయి. 4704 ఎకరాల్లో వేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైంది .  కేవలం కొత్త కరీంనగర్ జిల్లాలో ఆరు వేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు అధికారులు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది . జగిత్యాల జిల్లాలోని 22972 ఎకరాల్లో నష్టం ఉండొచ్చని అధికారులు అంచనా ఇప్పటికే ముందస్తు తొలకరి ఆశలతో సంతోషపడి వ్యవసాయం మొదలుపెట్టిన రైతులకు ఈసారి కన్నీరే మిగిలింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget