అన్వేషించండి

Karimnagar: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాల విజృంభణ- ఆసుపత్రిలో వసతులపై రోగుల అసంతృప్తి

Health News: కరీంనగర్ జిల్లా ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యల్లో విష జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ విజృంభిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగీ ఫీవర్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది.

కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి కిటకిట

కరీంనగర్ జిల్లా ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యల్లో రోగులు జ్వరాల బారిన పడి అడ్మిట్ అవుతున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో డెంగీ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. రోజు మూడు నుంచి 5 కేసుల వరకు డెంగీ పాజిటివ్ కేసులు బయపడుతున్నాయి. వచ్చిన రోగులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ వైద్యం అందిస్తున్నామని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ వీరారెడ్డి తెలిపారు. ఎలాంటి జ్వరం వచ్చినా డెంగీగా భావించి వైద్యులను సంప్రదించాలని ఆయన సూచిస్తున్నారు. 

ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాల కొరతపై రోగుల అసంతృప్తి

జ్వరాలు వచ్చి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నామని రోగలు చెబుతున్నారు. వైద్యంతోపాటు సౌకర్యాల కొరత ఉందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రోగులకు సెలైన్ ఎక్కించలేని పరిస్థితి ఉందని స్టాండ్ల కొరత వేధిస్తోందంటున్నారు. అందుకే కిటికీ గ్రిల్స్‌కి బిగించి సెలైన్లను ఎక్కిస్తున్నారని అంటున్నారు. ముక్కు మూసుకొని బాత్రూంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని రోగులు చెబుతున్నారు. వైద్యులు నర్సులతో ఇబ్బంది లేదంటున్నారు. 

Also Read: అమెరికాకు వెళ్లిన కరీంనగర్ మేయర్, నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ - రీజన్ ఏంటంటే!

డెంగీ జ్వరం వస్తే ఇలా తెలుసుకోవాలి...?
సామాన్యంగా ఈ మధ్యకాలంలో ఎలాంటి జ్వరం వచ్చినా డెంగీగా భావించి వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వచ్చిన మూడు రోజులకి డెంగీగా మారే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ కళ్ళు ఎర్రబడ్డ కాళ్లు చేతులు విపరీతంగా నొప్పులు వచ్చిన డెంగీగా నిర్ధారణ చేసుకోవాలని చెబుతున్నారు. 

భయపడొద్దని సూచిస్తున్న వైద్యాధికారులు

మంకీ పాక్స్ వ్యాధి వెలుగులోకి వచ్చిన వేళ ప్రజలు భయపడాల్సిన పని లేదంటున్నారు వైద్యులు. ఇప్పటి వరకు భారతదేశంలో ఎలాంటి కేసులు నమోదుకాలేదని ధైర్యం చెబుతున్నారు. ఒక వేళ కళ్ళు  వంటిపై ఎర్రటి దద్దుర్లు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ అంటున్నారు. విష జ్వరాల బారిన పడ్డ రోగులు మంచి పోషక ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. 

Also Read:సారు నా కొడుకులు అన్నం పెడతలేరు - వృద్ధురాలు ఆవేదన, పోలీసులకు ఫిర్యాదు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget