అన్వేషించండి

Rich Hyderabad: కోట్లీశ్వరులు ముంబై తర్వాత హైదరాబాదులోనే ఎక్కువ! ఇది ప్రాంక్ కాదు నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్!

దేశంలో అత్యధిక " అల్ట్రా రిచ్ " వ్యక్తులు ఎక్కువ ఉన్న రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది. మొదటి స్థానంలో ముంబై ఉంది.

దేశంలో ఉన్న కార్పొరేట్ కుబేరులంతా ముంబైలోనే ( Mumbai) ఉంటారు. వారి వ్యాపారాలన్నీ అక్కడే ఉంటాయి. అందుకే ముంబైని దేశ ఆర్థిక రాజధాని అంటారు. అయితే ఇప్పుడు ముంబైకి హైదరాబాద్ ( Hyderabad ) నుంచి పోటీ ఎదురవుతోంది. ముంబై తర్వాత దేశంలో అత్యధిక మంది కోట్లీశ్వరులు ఉన్న నగరం హైదరాబాదే. ఫార్మా, బయోటెక్ రంగాలతో పాటు ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ పారిశ్రామికవేత్తలు సంపదను పోగేసుకోవడంలో దూసుకెళ్తున్నారు. కనీసం మూడు కోట్ల డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపుగా రూ. 220 కోట్ల సంపద కలిగిన వారు ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్‌లో వీరి సంఖ్య 467గా దిగ్గజ రియల్ ఎస్టేట్ ఎజెన్సీ నైట్ ఫ్రాంక్ ( KNIGHT FRANK ) అంచనా వేసింది.

మూడు కోట్ల డాలర్లకు పైగా సంపద ఉన్న వారిలో అత్యధికులు ముంబై నగరంలో ఉంటున్నారు. అక్కడ మొత్తం 1,596 మంది  కుబేరులు ఉన్నట్లుగా నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సగానికంటే తక్కువగానే ఉన్నప్పటికీ హైదరాబాద్ లో వేగంగా కుబేరులు వృద్ధి చెందుతున్నట్లుగా గుర్తించారు స్టాక్‌ మార్కెట్ల జోరు, డిజిటల్‌ విప్లవం , ఫార్మా రంగం అభివృద్ది కారణంగా భారత్‌లో కుబేరుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోందని  నైట్‌ఫ్రాంక్ అభిప్రాయపడుతోంది. 

హైదరాబాద్ తర్వాత పుణె, బెంగళరు, కోల్ కతా, ఢిల్లీలో బిలీయనీర్లు ఉన్నారు. ఐదేళ్లలో ఢిల్లీలోని శ్రీమంతులు 101.2 శాతం పెరగగా.. ముంబైలో 42.6 శాతం, బెంగళూరులో 22.7 శాతం వృద్ధి నమోదైంది. వచ్చే ఐదేళ్లలో బెంగళూరులో వీరి సంఖ్య 89 శాతం పెరిగి 665కు చేరుకోవచ్చని నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది.  దేశంలోని 69 శాతం అల్ట్రా రిచ్  ( Ultra Rich ) వ్యక్తుల సంపద ఈ ఏడాది మరో 10 శాతం మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. 2026 నాటికి ప్రపంచంలో కుబేరుల సంఖ్య  28.4 శాతం పెరిగి 7,83,671కి చేరుకోవచ్చని అంచనా. వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య ఆసియా, ఆస్ట్రేలియాల్లో అత్యధికంగా 33 శాతం చొప్పున పెరగవచ్చని అంచనా.   

మెట్రో సిటీల్లో వేగంగా అభివృద్ది చెందుతున్న సిటీగా హైదరాబాద్  మారింది. కరోనా తర్వాత ఫార్మాబయోటెక్ రంగాలకు కేంద్రంగా మారింది . ఇప్పటికే ఐటీ డెస్టినేషన్‌గా ఉంది.ఈ కారణంగా కొత్త కొత్త ఐడియాలతో వస్తున్న వారు కుబేరులుగా వృద్ధి చెందుతున్నారు.  హైదరాబాద్‌ను ముంబైకి పోటీగా నిలబెడుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Embed widget