అన్వేషించండి

E Bikes: స్క్రాప్ నుంచి ఈ-బైక్స్ రూపొందిస్తున్న హైదరాబాదీ, స్పెషాలిటీ తెలిస్తే వావ్ అనాల్సిందే

పాత బైక్‌లను ఎలక్ట్రానిక్ వాహనాలుగా మారుస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మాజ్ అహ్మద్ ఖాన్. గత ఏడాదిన్నర నుంచి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి కృషి చేస్తున్నారు.

Electric Bikes:  మీ దగ్గర ఏదైనా పాత బైక్ ఉందనుకోండి. దాన్ని చాలా మంది త్పరగా తీసేయడానికి ఇష్టపడరు. సెంటిమెంట్ గానో మరొకరికి అమ్మకుండా దాన్నే వాడుతుంటారు. దాంతో ఆ బైక్స్ కాలుష్యానికి కారణం అవుతాయి. అలాంటి స్క్రాప్ కు వెళ్లే బైక్స్ ను ఈ బైక్స్ లా మార్చుకోవచ్చు అంటున్నాడో యువకుడు. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

Hyderabad  News: హైదరాబాద్ కి చెందిన ఓ ఇంజినీర్ పాత బైక్‌లను ఎలక్ట్రానిక్ వాహనాలుగా మారుస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాజ్ అహ్మద్ ఖాన్ గత ఏడాదిన్నర నుంచి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి కృషి చేస్తున్నారు. పాత బైక్‌లను పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్‌లుగా మార్చాలని నిర్ణయించాడు. ఈ దిశగా అడుగులు వేస్తూ ఇప్పటివరకు ఎన్నో వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేశాడు.

రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల సంఖ్య మూలంగా నగరం లో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు అటు పోలీసులకు, ఇటు వాహనదారులకు సవాలు విసురుతున్నాయి. ట్రాఫిక్ లో వచ్చే పొల్యూషన్ కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో జనాలకు ఒక రకమైన భయం ఉండిపోయింది. అలాంటివారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వాహనంలో బ్యాటరీతో ప్రమాదం పొంచి ఉందంటే తక్షణమే ఈ వాహనం ఆగిపోతుంది. ప్రమాదం జరిగే అవకాశం అసలు ఉండదు. ఇదే ఈయన చేస్తున్న వాహనాల ప్రత్యేకత

బ్యాటరీ అప్‌డేట్..
ఈ బ్యాటరీ వెహికల్స్ లో రెండు రకాలుగా అమర్చారు.1. ఇంజిన్, తీసేసి ఆ ప్లేస్ లో బ్యాటరీ ని అమర్చడం, 2. ఇంజిన్ తో పాటు పెట్రోల్ వెసులుబాటు అమర్చడం. దాంతో మనకు కావాలనుకునపుడు పెట్రోల్ లేదా బ్యాటరీతో వాహనం డ్రైవ్ చేయవచ్చు. అయితే బ్యాటరీ బాగా వేడేక్కినా, లేదా ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే గుర్తించి ముందుగానే బండి ఆగిపోతుందని అహ్మద్ ఖాన్ చెబుతున్నారు.

సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ వాహనం ధర దాదాపు రూ. 50వేలు ఉంటుంది. ఇది కేవలం ద్విచక్రవాహనమే కాకుండా ఆటో, ఫోర్ వీలర్ తో కూడా మరిన్ని అడుగులు వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నలుమూలల ఈ వాహనంపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన మొదలయింది. ఇప్పటివరకు సుమారు 750 వాహనాల ఆర్డర్ లు  వచ్చాయని మాజ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఇలాంటి వాహనాల వాడకంతో క్రమంగా పెట్రోల్ వాహనాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇలా పాత వాటిని రీ మోడల్ చేస్తే కొత్త బైక్ అవసరం ఉండదు. వాటికి రిజిస్ట్రేషన్ చేయాలని పని తప్పుతుంది.

ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. వీటి వల్ల కాలుష్యం ఉండదు కనుక ప్రభుత్వ రాయితీలు పొందవచ్చు. ఎలక్ట్రిక్ బైక్ లకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా సైతం ఈ ఎలక్ట్రిక్ స్కూటీ, ఎలక్ట్రిక్ బైక్‌లను వాడేందుకు ప్రభుత్వాలు నూతన విధానాలు తీసుకొస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
SIR In Telangana: తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Hyderabad Cyber Crime News: హైదరాబాద్‌లో మ్యూల్ ఖాతాల గుట్టు రట్టు! 15 కోట్ల లాభం అని రూ. 1.22 కోట్లు కొట్టేశారు!
హైదరాబాద్‌లో మ్యూల్ ఖాతాల గుట్టు రట్టు! 15 కోట్ల లాభం అని రూ. 1.22 కోట్లు కొట్టేశారు!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Breaking News:తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
తిరుపతిలో వృద్థ దంపతుల భూమిని టిడిపి నేతలు కొట్టేశారు! చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు!
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
Dharman OTT : రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
రజనీ ధర్మన్ ఓటీటీ డీల్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే రికార్డులు
YS Jagan Tweet SHG Loans Decline: డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
Embed widget