అన్వేషించండి

MP Laxman : బీజేపీలోకి భారీగా వలసలు, త్వరలో ఓ మాజీ మంత్రి కూడా - ఎంపీ లక్ష్మణ్

MP Laxman : మునుగోడు ఉపఎన్నిక తర్వాత బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయని ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు.

MP Laxman : బీజేపీలో చేరేందుకు చాలా మంది టచ్ లో ఉన్నారని ఆ పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. త్వరలో ఓ మాజీ మంత్రి కూడా బీజేపీ చేరనున్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే చాలా మందితో సంప్రదింపులు పూర్తయ్యాయన్నారు. హైదరాబాద్‌లో ఎంపీ కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్ ను దెబ్బకొట్టింది కేసీఆర్ అన్నారు.  కేసీఆర్‌ పై మోసగాడనే ముద్ర పడిపోయిందని విమర్శించారు. ఆయనను ఎవరు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదన్నారు. 

కాంగ్రెస్ కు పడ్డ ఓటు మూసీ మురికిలో పడ్డట్లే 
 
మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బీజేపీ మద్దతు తెలుపుతున్నారన్నారు.  టీఆర్ఎస్ చేస్తున్న  గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఓటమిని ముందుగానే తెలుసుకున్న టీఆర్ఎస్ అప్రజాస్వామిక పనులకు పాల్పడుతోందని ఆరోపించారు.  మునుగోడును కేటీఆర్ ఇప్పుడు దత్తత తీసుకోవడం దేనికని ప్రశ్నించారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంచేసిందని నిలదీశారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా  నెరవేర్చలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండలం వచ్చిందన్నారు.  చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్ చేశారని లక్ష్మణ్ తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ పోటీ కేవలం ఉనికి చాటుకోవడానికేనని స్పష్టం చేశారు.  టీఆర్ఎస్, కాంగ్రెస్‌  డూప్‌ ఫైట్‌ చేస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్ కు పడ్డ ఓటు మూసీ  మురికిల పడ్డట్టే అన్నారు. 

బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్ 

మునుగోడు ఉప ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ త్వరలోనే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరేందుకు ముహురం ఫిక్స్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 19న ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు బూర నర్సయ్య గౌడ్. పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని, ఉప ఎన్నికల సందర్భంగా కనీసం తనతో ఒక్కసారి కూడా చర్చించలేదని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు బూర. బీసీ నేతలకు టిక్కెట్ ఇవ్వాలని కోరడం కూడా తప్పేనా, ఉద్యమ నేతలకు సైతం కేసీఆర్‌ను కలిసేందుకు రాష్ట్ర సాధన కంటే పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తోందని టీఆర్ఎస్ పార్టీకి తన రాజీనామా లేఖలో పలు కీలక అంశాలను బూర నర్సయ్య గౌడ్ ప్రస్తావించడం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీలో ఆత్మాభిమానం చంపుకోలేక, బనిసలా బతకలేక రాజీనామా చేశానని బూర ఇదివరకే తన అభిప్రాయాన్ని తెలిపారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన తరువాత భువనగిరి మాజీ ఎంపీ పయనం ఎటువైపు అనే దానిపై స్పష్టత వచ్చింది. ఈ నెల 19న ఢిల్లీలోని బీజేపీ ఆపీసులో ముఖ్య నేతల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. అక్టోబర్ 13న చండూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఈ మాజీ ఎంపీ అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కీలకమైన మునుగోడు ఉపఎన్నిక ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు బూర.
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget