అన్వేషించండి

Etala Rajendar : కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయిన ఈటల - కేసీఆర్‌కు వ్యతిరేకంగా చెబుతారా?

Kaleshwaram Commission: ఈటల రాజేదర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. హరీష్ రావు కూడా హాజరు కావాల్సి ఉంది. కేసీఆర్ పదకొండో తేదీన హాజరవుతారు.

Etala Rajedhar appeared before the Kaleshwaram Commission: భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అక్రమాలు జరిగాయని వాటి నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు, ఇంజినీర్లు అందర్నీ కమిషన్ ప్రశ్నించింది. ఇప్పుడు  రాజకీయ నేతలను ప్రశ్నిస్తోంది. కాళేశ్వరం నిర్మిస్తున్న సమయంలో కొంత కాలం ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. తర్వాత ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. బీజేపీలో చేరారు. ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు.

కాళేశ్వరం రీ డిజైన్ సమయంలో ఆర్థిక మంత్రిగా ఈటల 

ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ఆర్థిక వ్యవహారాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేబినెట్ నిర్ణయాలు, ఇతర రూల్స్ పాటించకుండా ఎలా నిధులను విడుదల చేశారు.. అన్న అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ ఈటల రాజేందర్ నుంచి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ కేసీఆర్ కు వ్యతిరేకంగా చెబుతారా.. అనుకూలంగా చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన తర్వాత ప్రత్యర్థిగా మారారు.  

కేసీఆర్ ను ఇరికించే స్టేట్ మెంట్ ఇస్తారా ?               

ఈటల నుంచి పార్టీ నుంచి పంపేయడానికి కేసీఆర్ తప్పుడు కేసులతో పాటు తప్పుడు ప్రచారం చేయించారని ఈటల ఆగ్రహంగా ఉన్నారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయే, వెళ్లగొట్టే పరిస్థితుల్ని సృష్టించడానికి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారన్న కేసులు పెట్టారు. ఆయనకు చెందిన కోళ్ల ఫారాలు, వ్యాపారాలపై దాడులు జరిగాయి. తర్వాత పలు విషయాల్లో ఈటలను కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు టార్గెట్ చేశారు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని కాళేశ్వరం విషయంలో అంతా కేసీఆరే చేశారని చెబుతారా లేకపోతే.. అక్కడ ఏమైనా జరిగి ఉంటే అది తనకు కూడా చుట్టుకుంటుందన్న ఉద్దేశంతో.. అంతా నిబంధనల ప్రకారమే చేశామని చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.        

కాళేశ్వరంపై వ్యతిరేక వ్యాఖ్యలకు చేయని ఈటల                  

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటల రాజేందర్ ఇప్పటి వరకూ తీవ్రంగా విమర్శలు చేయలేదు. అవినీతి గురించి చెప్పలేదు. ఈ క్రమంలో ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఏం చెబుతారన్నది బీజేపీ వర్గాలకూ ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో.. బీఆర్ఎస్ ను పొగుడుతున్నారు. కాంగ్రెస్ పాలన కన్నా బీఆర్ఎస్ పాలనే బాగుందని అంటున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్.. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడం హైలెట్ అవుతోంది. హరీష్ రావుతో పాటు కేసీఆర్ కూడా  విచారణకు హాజరు కావాల్సి ఉంది. పదకొండో తేదీన కేసీఆర్ హాజరవుతారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget