అన్వేషించండి

Bandi Sanjay: బీజేపీ రాగానే టీఆర్ఎస్‌లో అందరికీ రక్త పరీక్షలు, నాది గుండైనా ఆ సంస్కృతి కాదు: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డిలో పాదయాత్ర చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మీదుగా ఆయన యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి చేరుకుంది.

బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తన యాత్రకు ప్రజలంతా సహకరిస్తున్నారని వెల్లడించారు. వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని చెబుతున్నారని.. హిందువుల పండుగలకే అనుమతులు తీసుకోవాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బహిరంగ సభలకు లేని ఆంక్షలు హిందువుల పండగలకే ఎందుకు ఉంటున్నాయని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డిలో పాదయాత్ర చేశారు.  హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మీదుగా ఆయన యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి చేరుకుంది.

ఈ సందర్భంగా శివంపేటలో బండి సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘ఎల్లుండి వినాయకచవితి. తెలంగాణలో హిందువులు.. పండుగలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో హిందువులు దీన స్థితిలో ఉన్నారు. వినాయక విగ్రహం ఎక్కడ పెడతారు. ఎంత ఎత్తు షెడ్​ వేస్తారు. పర్మినెంట్ షెడ్డా? లేక తాత్కాలిక షెడ్డా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాని కోసం యాప్​ కూడా తయారు చేశారు.’’ అని విమర్శించారు. హిందువుల పండగలతో చెలగాటం ఆడితే సహించేది లేదని డీజీపీని బండి సంజయ్ హెచ్చరించారు.

‘‘ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు, రైతులు తమ బాధలు చెప్పుకుంటున్నారు. రైతులకు కనీస మద్దతు ధర లేదు. పండ్లు, కూరగాయలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు కూడా లేవు. చెరకు రైతులకు కనీస ధర కూడా దొరకడం లేదు. రైతులను పట్టించుకోకుండా ఢిల్లీకి పోయి కేసీఆర్ కూర్చున్నాడు. తెలంగాణ రాష్ట్రమంతా వరదలతో అతలాకుతలం అవుతోంది. రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలేదు. టీఆర్ఎస్ ఏడేళ్ల కాలంలో పంట నష్టపరిహారం ఇచ్చి, రైతును ఆదుకున్న దాఖలాలు లేవు. సంగారెడ్డి ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు వచ్చిన దాఖలాలు లేవు. రైతుగా మారిన కేసీఆర్ అని తుపాకీ రాముడు టోపి పెట్టుకుని, కర్ర పట్టి కేసీఆర్ ఫోజులిస్తడు. తెలంగాణలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు ఇచ్చింది. అయినా ఇక్కడ భూసార పరీక్షలు చేయించడం లేదు’’

‘‘లక్ష మందితో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తే కోవిడ్ రాదా..? పర్మిషన్ తీసుకుని పండుగలు చేసుకుంటే కోవిడ్ రాదా..? పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు సీఎం, డీజీపీ సహకరించాలని కోరుతున్నా. హుస్సేన్ సాగర్ (వినాయక్ సాగర్) లో నిమజ్జనం జరిపి తీరుతాం. దమ్ముంటే అడ్డుకోండి. హైకోర్టులో పిటిషన్ వేయించిన ఘనత కేసీఆర్‌ది. ప్రతీసారి హిందువుల పండుగలు అంటేనే ఆంక్షలు వస్తాయి. సంగారెడ్డి జిల్లాలో బీర్ ఫ్యాక్టరీలు వదిలే నీళ్లతో మంజీరా నది జలాలు కలుషితం అవుతున్నాయి. ఇది మీకు గుర్తుకు రావడం లేదా?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

నాది గుండు.. నీలా విగ్గు పెట్టుకోను
‘‘నాది గుండే.. నాకు ఉన్నది గుండు మాత్రమే.. నీలాగా విగ్గు పెట్టుకునే సంస్కృతి కాదు. నా అందాన్ని విమర్శించే వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో నాకు తెలియదా? నిన్ను, నీ యాక్టింగ్‌ను చూసి యాక్టర్సే సిగ్గు పడుతున్నారు. రేవంత్ రెడ్డి పొట్టోడే.. పొడుగు అని ఏమైనా చెప్పుకుంటుండా కేటీఆర్? టీఆర్ఎస్ వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే టీఆర్ఎస్ వాళ్ళకి రక్త పరీక్షలు నిర్వహిస్తాం’’ అని బండి సంజయ్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Embed widget