అన్వేషించండి

Adilabad News : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం, పిడుగుపాటుకు ముగ్గురు మృతి

Adilabad News : పిడుగుపాటు రైతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Adilabad News : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ కు చెందిన రాథోడ్ మనోజ్ (35) అనే రైతు సోమవారం తన పొలంలో పంటకు పురుగుల మందు కొడుతుండగా భారీ వర్షం కురిసింది. మందు కొడుతూ దగ్గరలోని చెట్టు వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా  అతడిపై పిడుగు పడటంతో మనోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. 

చేనులో పనిచేస్తుండగా 

కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్ మండలం గోపాల్ పూర్ గ్రామంలో పొలంలో పనికోసం వెళ్లిన అజయ్ (17) అనే యువకుడు వర్షం కురుస్తుండటంతో ఓ చెట్టు కిందకు వెళ్లాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ యువకుడిపై పిడుగు పడటంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.  కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని సుంగాపూర్ గ్రామంలో మధ్యాహ్నం కురిసిన వర్షానికి పత్తి చేనులో పని చేసుకుంటున్న తండ్రి కొడుకులపై పిడుగు పడింది. సుంగాపూర్ గ్రామానికి చెందిన బొమ్మన లచ్చయ్య.. ఆయన కొడుకు శ్రీరామ్ తమ పంట చెనులో పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో కొడుకు శ్రీరామ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోగా.. తండ్రి లచ్చయ్యకి స్వల్ప గాయాలయ్యాయి. పక్క చేనులోని వ్యవసాయ కూలీలు వెంటనే తండ్రి లచ్చయ్యతో పాటు కొడుకు శ్రీరామ్ లను హుటాహుటిన సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కొడుకు శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిర్యాణి మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి శ్రీరామ్ మృతిచెందడాని డాక్టర్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 

కాకినాడ వాకపూడి షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు 

కాకినాడలోని వాకపూడి షుగర్ ఫ్యాక్టరీలో మరోసారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గత పది రోజుల క్రితం కూడా ఇధే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా ఇద్దరు కార్మికులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు రాగం ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వర రావుగా గుర్తించారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

సీ ఫ్యాన్ గడ్డర్ పడి ప్రమాదం 

సీ ఫ్యాన్ గడ్డర్ పడి ఈ ప్రమాదం జరిగినట్లు కాకినాడ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. 4వ అంతస్తులో ఉన్న గడ్డర్ మొదటి అంతస్తులో పని చేస్తున్న కార్మికులపై పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారని వివరించారు. ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం చాలా బాధాకరం అని కాకినాడ ఆర్డీఓ తెలిపారు. ప్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ రాగానే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఫ్యాక్టరీలోని బధ్రతా చర్యలు అన్నీ తనిఖీ చేసే వరకు ఫ్యాక్టరీని సీజ్ చేస్తామని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులు, ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికులతో చర్చించి మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. 

Also Read : Peddapalli News : సీఎం కేసీఆర్ సభలో యువకుడు ఆత్మహత్యాయత్నం

Also Read : Nirmal News : రాజకీయ నేతలు బీఅలెర్ట్, సివిల్ డ్రెస్ లలో మావోల సంచారం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
Allu Arjun : బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
బన్నీతోనే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - మరి ఎన్టీఆర్... ప్రొడ్యూసర్ రియాక్షన్ ఇదే!
Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
Mahesh Babu : మిల్క్ బాయ్‌లా మహేష్ బాబు - 'వారణాసి' రాముడు రెడీ అవుతున్నాడా?
మిల్క్ బాయ్‌లా మహేష్ బాబు - 'వారణాసి' రాముడు రెడీ అవుతున్నాడా?
Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
Embed widget