అన్వేషించండి

ABP Southern Rising Summit 2024: హైదరాబాద్ వేదికగా సదరన్ రైజింగ్ సమ్మిట్ - ఈవెంట్లో పాల్గొని ప్రసంగించనున్న ప్రముఖులు వీరే

ABP Southern Rising Summit : శతాబ్దం ఘనమైన చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక ఏబీపీ నెట్ వర్క్ అక్టోబర్ 25న హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్ నిర్వహిస్తోంది.

ABP Network Southern Rising Summit 2024 | ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ తో మరోసారి మీ ముందుకొస్తుంది. గత ఏడాది చెన్నైలో నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఏడాది 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్'కు హైదరాబాద్‌ వేదికగా మారింది. అక్టోబర్ 25న పార్క్ హయత్ లో జరగనున్న ఈ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. దేశంలో దక్షిణాదితో ముడిపడిన అంశాలను, ఎడ్యుకేషన్, హెల్త్, కల్చర్ లాంటి అంశాలపై వక్తలు ఈ వేదిక ద్వారా ప్రసంగించనున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపార, క్రీడా, సినీ ఇతర రంగాల కళాకారులను ఏబీపీ నెట్ వర్క్ ఒకే వేదికగా మీదకు మరోసారి తీసుకువస్తోంది.

ఈ ఏడాది నిర్వహిస్తున్న ఏబీపీ నెట్ వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్ థీమ్ "Coming of Age: Identity, Inspiration, Impact". హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ సమ్మిట్ లో దక్షిణాది సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పురోగతి.. తద్వారా అది దేశ పురోగతిలో పోషించిన పాత్రపై పలు రంగాల ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత్‌లో జనాభా విషయానికొస్తే దక్షిణాది రాష్ట్రాల్లో 20 శాతం మంది ఉంటారు. కానీ దేశ జీడీపీలో 31 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. అంటే దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాదిన ఇలాగే డెవలప్ అయితే 2030 నాటికి మన దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 35 శాతానికి చేరే అవకాశం ఉంది.  

ABP Southern Rising Summit 2024: హైదరాబాద్ వేదికగా సదరన్ రైజింగ్ సమ్మిట్ - ఈవెంట్లో పాల్గొని ప్రసంగించనున్న ప్రముఖులు వీరే

సదరన్ రైజింగ్ సమ్మిట్‌‌కు పలు రంగాల ప్రముఖులు
సదరన్ రైజింగ్ సమ్మిట్‌ రెండో ఎడిషన్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, డీఎంకే ఎంపీ డాక్టర్ కనిమొళి ఎన్‌విఎన్ సోము,  కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహమ్మద్, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, ఆల్ ఇంగ్లండ్ పురుషుల సింగిల్స్ మాజీ ఛాంపియన్ - పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి  జ్యోష్న తిరునగరి, బీజేపీ నాయకురాలు మాధవీలత, సినీ ప్రముఖులు గౌతమి తాడిమళ్ల, ప్రకాష్ రాజ్, సాయి దుర్ఘ తేజ్, రాశి ఖన్నా, సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్ చిదంబరం ఎస్. పొదువాల్ వంటి ప్రముఖులు ఈ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని తమ విలువైన అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు. 

శాస్త్రీయ గాయని బిందు సుబ్రమణ్యం, అవార్డ్ విన్నింగ్ సింగర్ శిల్పా రావు, మూడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత క్లాసికల్ డ్యాన్సర్ యామిని రెడ్డి, రచయిత- చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ లతో పాటు రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంక, SaPa సీఈవో, కో ఫౌండర్, సింగర్ బిందు సుబ్రమణ్యం, థియేటర్ ఆర్టిస్ట్, నటుడు మహమ్మద్ అలీ భేగ్, ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా వంటి ప్రముఖులు సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు.

Also Read: ABP Southern Rising Summit 2024: దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
Telangana Delimitation 2026: తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget