అన్వేషించండి

ABP Southern Rising Summit 2024: దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్

ABP Southern Rising Summit : శతాబ్దం ఘనమైన చరిత్ర ఉన్న ఏబీపీ నెట్ వర్క్ హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్ నిర్వహిస్తోంది. దక్షిణాది స్ఫూర్తి, ప్రభావం, ఐడెంటిటీని దేశం మొత్తానికి మరోసారి చూపించనునంది.

ABP Southern Rising Summit 2024: దేశంలో దక్షిణాదికి ఓ ప్రత్యేకత ఉంది. అభివృద్ధిలో ముందడుగు వేయడం, ప్రాంతీయ ప్రత్యేకతలను నిలుపుకోవడమే కాదు ప్రతి రంగంలోనూ ఇప్పుడు దక్షిణాది పురోగమిస్తోంది. దక్షిణాది అభివృద్ధిని దేశానికి చాటిచెప్పేలా ఏబీపీ నెట్ వర్క్ హైదరాబాద్‌లో రెండో సదరన్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.   "Coming of Age: Identity, Inspiration, Impact" థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 

2023లో సదరన్ రైజింగ్ సమ్మిట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ప్రస్తుత డిప్యుటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సహా భిన్నరంగాలకు చెందిన అనేక మంది  ప్రముఖులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో దేశం ముందుకెళ్తున్న వైనం, అందులో దక్షిణాది పాత్రపై విశేషంగా చర్చించారు. ఈ ఏడాది ఈ సమ్మిట్ ను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమ్మిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 

దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇరవై శాతం మంది జనాభా ఉంటారు. దేశం మొత్తం జీడీపీలో 31 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. అంటే భారత ఎకానమీకి దక్షిణాది రాష్ట్రాలు కీలకమైనవి అనుకోవచ్చు.  2030 నాటికి భారత జీడీపీలో దక్షిణాది వాటా 35 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఉత్తరభారతంతో పోలిస్తే దేశంలో  దక్షిణాదిన ఎక్కువ చైతన్యంగా ఉంటారు. కుటుంబనియంత్రణ పాటించారు.  దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండడమే దీనికి కారణం అదేనని  డేటా సైంటిస్ట్ ఆర్‌ఎస్ నీలకందన్ విశ్లేషించారు.   దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే దక్షిణ భారతదేశంలో శిశు మరణాల రేటు తక్కువగా ఉంటుంది.  పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరంలో మరణించే అవకాశం చాలా తక్కువ. బిడ్డకు టీకాలు వేయించే అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది.  ఇక్కడ పిల్లలకు సేవలు ,  చిన్నతనంలో అద్భుతమైన పోషకాహారం అందుతాయని అందుకే దక్షిణాది యువత చురుకుగా ఉంటారన్నారు. 

దక్షిణాదిలో సినిమా పరిశ్రమ కూడా మంచి పురోగతి సాధించింది.  వ్యాపారంలోనూ దక్షిణాదికి చెందిన వారు అంతర్జాతీయంగా అత్యుత్తమ కంపెనీల్లో అత్యున్నత స్థానానికి వెళ్తున్నారు.  వాటి మూలాలతో బలంగా ముడిపడి ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటికీ ఉన్నత స్థానంలోనే ఉంటాయని అనుకోవచ్చు. 

కేంద్ర ప్రభుత్వంలోనూ ఇప్పడు దక్షిణాది పార్టీలదే కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాల్లో  కొత్తగా ఎన్నికైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు,  ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక ఐక్యత, విద్య , ఆరోగ్యంపై పెట్టుబడి వంటి వినూత్న పాలనా నమూనాలను అందించడానిక ప్రయత్నిస్తున్నాయి.  

25వ తేదీన సదరన్ రైజింగ్ దక్షిణాది ఆశలు, ఆకాంక్షలను మరోసారి వ్యక్తపరచనుంది. దక్షిణాదిలో ఏబీపీ నిర్వహిస్తున్న రెండో సమ్మిట్   “Coming of Age: Identity, Inspiration, Impact” ధీమ్‌తో రాజకీయ, సాంస్కృతి, ఆర్థిక, సోషల్ డెవలప్‌మెంట్స్ పై చర్చిస్తుంది.  

అక్టోబర్ 25, 2024న సదరన్ రైజింగ్ సమ్మిట్ లో చేంజ్ మేకర్స్, విజరనీస్ ఆఫ్ సౌత్ ఇండియాలో వస్తున్న మార్పులు..జరగాల్సిన అభివృద్ది .. మెరుగైన భవిష్యత్ కోసం ఏబీపీ లైవ్‌ను ఫాలో అవ్వండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Deputy CM Pawan Kalyan: విజయనగరం జిల్లా గుర్ల గ్రామ అతిసారం బాధితులకు పవన్ పరామర్శ- నీటి కాలుష్యంపై అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్
విజయనగరం జిల్లా గుర్ల గ్రామ అతిసారం బాధితులకు పవన్ పరామర్శ- నీటి కాలుష్యంపై అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
Allu Arjun : నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
YS Sharmila: ప్రధాని మోదీ వారసుడు జగనన్న, బీజేపీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: ప్రధాని మోదీ వారసుడు జగనన్న, బీజేపీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియోDonald Trump works at McDonald's | స్వయంగా ఫ్రైంచ్ ఫ్రైస్ వేయించి అమ్మిన ట్రంప్ | ABP DesamOwaisi on Palestine: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదనవయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: విజయనగరం జిల్లా గుర్ల గ్రామ అతిసారం బాధితులకు పవన్ పరామర్శ- నీటి కాలుష్యంపై అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్
విజయనగరం జిల్లా గుర్ల గ్రామ అతిసారం బాధితులకు పవన్ పరామర్శ- నీటి కాలుష్యంపై అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
Allu Arjun : నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
YS Sharmila: ప్రధాని మోదీ వారసుడు జగనన్న, బీజేపీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: ప్రధాని మోదీ వారసుడు జగనన్న, బీజేపీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు
TSPSC Group 1 Exam: తెలంగాణలో గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం- అభ్యర్థులకు ఆల్‌ ద బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం- అభ్యర్థులకు ఆల్‌ ద బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి
Railway Rules: రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది
రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది
Katrina Kaif : 'ఓ మగాడికి ఇంతకు మించి లైఫ్​లో ఏమి కావాలి?' కత్రినా కైఫ్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇవే
'ఓ మగాడికి ఇంతకు మించి లైఫ్​లో ఏమి కావాలి?' కత్రినా కైఫ్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇవే
Naga Chaitanya and Sobhita Dhulipala : నాగచైతన్య శోభిత పెళ్లి పనులు షురూ... పసుపు దంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కొత్త పెళ్లి కూతురు 
నాగచైతన్య శోభిత పెళ్లి పనులు షురూ... పసుపు దంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కొత్త పెళ్లి కూతురు 
Embed widget