By: ABP Desam | Updated at : 18 Feb 2023 05:28 PM (IST)
దేశంలో అత్యంత చవకైన ల్యాప్టాప్ మార్కెట్
Cheapest Laptop Market: ల్యాప్టాప్లు కొనాలంటే మనం కనీసం రూ.30 నుంచి రూ.40 వేల వరకు బడ్జెట్ పెట్టుకుంటాం. తక్కువ ధరకే అత్యుత్తమ ల్యాప్టాప్ రావాలని అందరూ కోరుకుంటున్నప్పటికీ. మంచి మరియు వేగవంతమైన ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ ధర కూడా రూ.30,000 నుండి 50,000 వరకు ఉంటుంది. ఏ ల్యాప్టాప్ ధర అయినా దాని ఫీచర్లపై ఆధారపడి ఉంది.
మనదేశంలో ల్యాప్టాప్లను కేజీల లెక్కన విక్రయించే మార్కెట్లు ఉన్నాయని మీకు తెలుసా? ఒక కేజీ ల్యాప్టాప్లు రూ.ఐదు నుంచి ఏడు వేల మధ్యలో విక్రయించే మార్కెట్ మన దేశ రాజధాని ఢిల్లీలోనే ఉందన్న సంగతి మీకు తెలుసా?
సరసమైన ల్యాప్టాప్ మార్కెట్
దేశ రాజధాని ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ మార్కెట్లో ఇలా ల్యాప్టాప్లు విక్రయించే దుకాణాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ల్యాప్టాప్ల ధర రూ.ఐదు వేల నుండి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశం మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపెద్ద, చవకైన మార్కెట్. ఈ మార్కెట్లో మీకు ఏ కంపెనీ ల్యాప్టాప్ లేదా ఏదైనా గాడ్జెట్ డివైస్ అయినా తక్కువ ధరకే లభిస్తుంది. దీనితో పాటు ల్యాప్టాప్కు సంబంధించిన యాక్సెసరీలు కూడా ఇక్కడ అతి తక్కువ ధరకే లభిస్తాయి. అయితే ఈ మార్కెట్ నుండి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోండి
ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్లో ల్యాప్టాప్ ధరలు
అయితే కాన్ఫిగరేషన్, సెల్లర్ను బట్టి ధరలు మారవచ్చని గమనించడం ముఖ్యం. కొనుగోలు చేసే ముందు ఇతర షాప్ల్లో కూడా దాని ధర ఎంత ఉందో చూసుకోవాలి.
Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!
GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!
Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్ గురించి కాస్త తెలుసుకోండి!
Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్’ క్లోజ్ ?
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు