అన్వేషించండి

Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు

Visa Fee Reductions : వీసా ఫీజుల తగ్గింపు గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగిస్తున్నట్టు భారతదేశంలోని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది.

Visa Fee Reductions : తగ్గించిన వీసా రుసుములను డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించినట్టు  భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయం చైనా సందర్శకులకు ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. అదే సమయంలో, భారతదేశం - చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో పురోగతిని సూచిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే రెండు దేశాలు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికి దౌత్య - సైనిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

విదేశీ ప్రయాణికులను ఆకర్షించేందుకు చైనా తెగ ప్రయత్నిస్తోంది. తమ దేశ సందర్శనను సులభతరం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన జారీ చేసింది. వీసా ఫీజు తగ్గింపులను డిసెంబర్ 31, 2025 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. 2024లోనే ఈ ధరలను తగ్గించగా.. ఇప్పుడు సింగిల్ ఎంట్రీకి రూ.2,900 ఉండగా, డబుల్ ఎంట్రీకి రూ.4,400 వసూలు చేస్తోంది. 6 నెలల కోసం తీసుకునే మల్టీపుల్ ఎంట్రీ వీసాకు రూ.5.900, ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండాలనుకునే వారి కోసం మల్టీ ఎంట్రీ వీసా ఫీజును రూ.8,800గా నిర్ణయించింది. ఇక గ్రూప్ వీసా, అధికారిక గ్రూప్ వీసా కోసం ప్రతి దరఖాస్తుదారు రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : Cars Puncture: ఒకేసారి రహదారిపై 50 వాహనాలు పంక్చర్ - రాత్రివేళ గంటల పాటు ట్రాఫిక్ జామ్, అసలు కారణం ఏంటంటే?

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు భారత్ - చైనా ఇటీవల గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి కొనసాగనుంది. అలాగే ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇకనుంచి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పట్లో భారత రక్షణ శాఖ కూడా దీనిపై స్పందించింది. పరస్పర భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. చైనాతో అనేక సార్లు దౌత్యపరమైన చర్చలు జరిగిన తర్వాత ఈ ఒప్పందం జరిగినట్లు తెలిపింది.    

న్యూ ఇయర్ సందర్భంగా సంచలనం సృష్టిస్తోన్న చైనా ప్రకటన 

కొత్త సంవత్సరం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పిన్ దేశ ప్రజలకు సందేశమిచ్చాడు. ఈ సమయంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ ను చైనాలో కలపడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. తైవాన్ కూడా చైనాలో అంతర్భాగమేనన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొంతకాలం నుంచి తైవాన్ ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే చాలా సార్లు జల, గగన తలాల్లో నియమాలను సైతం ఉల్లంఘించింది.

Also Read : Big Changes 2025: జనవరి 01 నుంచి జరిగే ఆరు పెద్ద మార్పులు - సగం లాభం, సగం నష్టం!

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget