అన్వేషించండి

Xiaomi Book Pro 2022 Launched: షియోమీ కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్ - ఈ ధరలో బెస్ట్ ఇవే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది.

షియోమీ తన కొత్త ల్యాప్‌టాప్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే షియోమీ బుక్ ప్రో 2022. ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాలు, 16 అంగుళాల వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌ల్లో ఈ4 ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను కంపెనీ అందించింది.

షియోమీ బుక్ ప్రో 2022 ధర
ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల ఐ5 వేరియంట్ ధరను 6,799 యువాన్లుగా (సుమారు రూ.80,000) నిర్ణయించారు. ఐ7 వేరియంట్ ధర 8,499 యువాన్లుగా (సుమారు రూ.1,00,000) ఉంది. ఇక 16 అంగుళాల మోడల్లో ఐ5 మోడల్ ధరను 7,399 యువాన్లుగానూ (సుమారు రూ.87,000), ఐ7 వేరియంట్ ధరను 9,399 యువాన్లుగానూ (సుమారు రూ.1,10,700) నిర్ణయించారు. ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ కానుంది.

షియోమీ బుక్ ప్రో 2022 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాలు, 16 అంగుళాల వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ఈ4 ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ల్యాప్‌టాప్‌లూ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నాయి. 14 అంగుళాల వేరియంట్‌లో 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 16 అంగుళాల వేరియంట్‌లో 60 హెర్ట్జ్ డిస్‌ప్లేను అందించారు.

దీని స్క్రీన్ రిజల్యూషన్ 2880×1800 పిక్సెల్స్ కాగా, యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఇంటెల్ పీ-సిరీస్ 12వ తరం ప్రాసెసర్లను వీటిలో అందించారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి.

షియోమీ ల్యాప్‌టాప్‌లకు మనదేశంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇది త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lime Updates (@limeupdates)

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget