అన్వేషించండి

వర్షంలో ఫోన్ మాట్లాడితే పిడుగు పడి చనిపోతారా? - నిపుణులు ఏం అంటున్నారు?

మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు మొబైల్‌లో మాట్లాడవచ్చా?

ఇప్పుడు మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నా ఫోన్లు మాట్లాడేవారు కొందరు ఉంటారు. అయితే ఇలా వర్షం సమయంలో పిడుగులు పడితే పిడుగులు మన మీద పడే అవకాశం ఉందని కొన్ని చోట్ల కనిపిస్తుంది. మరి ఇది నిజమేనా? నిపుణులు ఏం అంటున్నారు?

దీనిపై లైట్‌నింగ్ సేఫ్టీ స్పెషలిస్ట్ జాన్ జెన్సెనియస్ స్పందించారు. ఒకవేళ ఎవరైనా సెల్‌ఫోన్ కారణంగా పిడుగు పడి చనిపోతే చేతిలో ఉన్న మొబైల్ కరిగిపోవడమో, కాలిపోవడమో అవుతుందన్నారు. దీనికి ప్రజలందరూ సెల్ ఫోన్‌ని నిందిస్తారని, కానీ అలా ఏమీ ఉండదని తెలిపారు.

వర్షాల సమయంలో ల్యాండ్ లైన్ వాడితే పిడుగుల ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే దీనికి కనెక్షన్ బయట నుంచి వస్తుంది కాబట్టి పిడుగులు వైర్ల నుంచి మాట్లాడే వ్యక్తిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ సెల్ ఫోన్ కారణంగా ఈ ప్రమాదం ఉండదు.

‘ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెరుపులను, పిడుగులను ఏవీ ఆకర్షించలేవు. కానీ మెరుపులు వైర్లను, కంచెలను ఫాలో అవుతాయి. సెల్ ఫోన్‌లో మాట్లాడని వ్యక్తి మీద పిడుగు పడటానికి ఎంత ప్రమాదం ఉందో, మాట్లాడే వ్యక్తి మీద పిడుగు పడటానికి కూడా అంతే అవకాశం ఉంది.’ అని జాన్ అన్నారు. అయితే మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు కారు లేదా బిల్డింగ్ లాంటి క్లోజ్డ్ షెల్టర్‌లోకి వెళ్లడం మంచిది. 

మరోవైపు టెలిగ్రాంలో ఇటీవలే స్టోరీ ఫీచర్‌ను అందించడంపై కంపెనీ పనిచేస్తుందని కంపెనీ కొంతకాలం క్రితం తెలియజేసింది. ఇప్పుడు కంపెనీ ఈ అప్‌డేట్‌ను రోల్అవుట్ చేయడం కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతానికి టెలిగ్రామ్ ప్రీమియం మెంబర్‌షిప్ తీసుకున్న వారికి మాత్రమే ఈ స్టోరీ ఫీచర్ అందుబాటులో ఉంది.

అయితే ఫ్రీ యూజర్లకు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. టెలిగ్రామ్‌లో కనిపించే స్టోరీ ఫీచర్‌లోని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మీరు కథను 6,12, 24, 48 గంటలు కనిపించేలా సెట్ చేయవచ్చు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కేవలం 24 గంటలు మాత్రమే స్టోరీని షేర్ చేసే అవకాశాన్ని ఇస్తాయి. అయితే మీరు టెలిగ్రామ్‌లో అంతకంటే ఎక్కువ సమయం పొందుతారు.

టెలిగ్రామ్‌లో అందుబాటులో ఉన్న స్టోరీ ఫీచర్ కింద, మీరు ప్రతి స్టోరీకి స్పెషల్ కాంటాక్ట్ లిస్ట్‌ను సెటప్ చేయవచ్చు. అయితే మీరు స్టోరీ పోస్ట్ చేస్తే దాన్ని ఎవరైనా చూడగలరు కానీ ప్రీమియం ప్లాన్‌ని కొనుగోలు చేసిన వారు మాత్రమే స్టోరీని పోస్ట్ చేయగలరు.

టెలిగ్రామ్ సీఈవో గత నెలలో మాట్లాడుతూ ఈ ఫీచర్ ఇప్పటికే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో ఉన్నందున దీనిపై కంపెనీ మొదట ఆసక్తి చూపలేదన్నారు. కానీ వినియోగదారులు దానిని డిమాండ్ చేస్తున్నారని, దీని కారణంగా కంపెనీ ఈ ఫీచర్‌ను తీసుకురావలసి వచ్చిందని పేర్కొన్నారు. టెలిగ్రాం కొన్ని ప్రత్యేకమైన ఆప్షన్లతో వచ్చే ఈ అప్‌డేట్‌ను తీసుకువచ్చినట్లు తెలిపింది.

Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HDD లేదా SDD లలో తేడా ఏంటి? మార్చడానికి ముందు ఇది తెలుసుకుంటే బెటర్
HDD లేదా SDD లలో తేడా ఏంటి? మార్చడానికి ముందు ఇది తెలుసుకుంటే బెటర్
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి

వీడియోలు

RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్
David Warner Blocked by SRH ? | డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH?
IPL 2026 RCB vs GT Qualifier | SRH ఫ్యాన్స్ ను భయపడుతున్న ప్లేఆఫ్స్ సెంటిమెంట్
Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IDFC First Bank Case: రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
Union Cabinet Expansion 2026: కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
Hyderabad Crime News: హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
This Week Theatrical Releases : మంత్ ఎండ్ థియేటర్లలో చిన్న సినిమాలు - పెద్ది ముందు పెద్ద సాహసమే...
మంత్ ఎండ్ థియేటర్లలో చిన్న సినిమాలు - పెద్ది ముందు పెద్ద సాహసమే...
Period Delay Pills : పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అమ్మాయిలు జాగ్రత్త, వైద్యుల హెచ్చరికలు ఇవే
పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అమ్మాయిలు జాగ్రత్త, వైద్యుల హెచ్చరికలు ఇవే
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Maa Inti Bangaram Trailer: సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
Embed widget