అన్వేషించండి

PV Sindhu: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు... విశాఖలో త్వరలో అకాడమీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని పీవీ సింధు కలిశారు. ఒలింపిక్స్ కాంస్యం పతకాన్ని సింధు సీఎం జగన్ కు చూపించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం జగన్ అభినందించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధు ఇవాళ కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సీఎం జగన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం సత్కరించారు. దేశానికి పతకాన్ని సాధించేందుకు దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీని త్వరలో ప్రారంభించాలని సింధును కోరారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.30 లక్షల పారితోషకాన్ని అధికారులు... సింధుకు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పీవీ సింధు సీఎం వైఎస్ జగన్‌ను కలవడంపై హర్షం వ్యక్తం చేశారు.  ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సీఎం జగన్ ఆశీర్వదించారని, ఒలింపిక్స్‌లో మెడల్ తీసుకురావాలని కోరారన్నారు.  ఏపీ ప్రభుత్వం క్రీడలను బాగా ప్రోత్సహిస్తోందని ఆమె చెప్పారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌కు 2 శాతం రిజర్వేషన్ ఇవ్వడం గొప్ప విషయం ఆమె చెప్పారు. నేషనల్స్‌లో గెలిచిన వారికి వైఎస్సార్‌ పురస్కార అవార్డులు ఇస్తున్నారని గుర్తుచేశారు. తన బ్యాడ్మింటన్ అకాడమీకి విశాఖలో ప్రభుత్వం స్థలం కేటాయించిందని సింధు అన్నారు. త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని పీవీ సింధు పేర్కొన్నారు. 


PV Sindhu: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు... విశాఖలో త్వరలో అకాడమీ ప్రారంభం

ఒలింపిక్స్‌లో మెడల్ గెలుచుకోవడం చాలా గర్వంగా ఉందని సింధు తెలిపారు. కాంస్య పతకం పోరులో గెలిచిన తర్వాత రెండు నిమిషాలు నిశ్చేష్టమయ్యానని పీవీ సింధు పేర్కొన్నారు. సెకండ్ టైమ్ ఒలంపిక్ మెడల్ దేశానికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీలోనే తాను ఉద్యోగం చేస్తున్నానని, ఇంత అభిమానం చూపిన వారందరికి ఒలింపిక్ పతకాన్ని అంకితమిస్తున్నట్లు స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొన్నారు. 


PV Sindhu: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు... విశాఖలో త్వరలో అకాడమీ ప్రారంభం

అంతకు ముందు ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు సింధుకు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించుకున్నానని పీవీ సింధు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో పతకం సాధించానన్నారు. దుర్గమ్మ దర్శనానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. 2024 ఒలింపిక్స్‌ సహా భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాలని అమ్మవారిని కోరుకున్నానని సింధు అన్నారు.  రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు రజత పతకాన్ని సాధించిన విషయం అందరికీ విధితమే. 

 

Also Read: Anasuya Bharadwaj Photos Leaked: 'పుష్ప'లో అనసూయ.. బాయ్‌కట్‌ లుక్ తో షాకిచ్చింది..

Also Read:    PV Sindhu: విజయవాడ దుర్గమ్మ సేవలో పీవీ సింధు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 first phase schedule: ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
BCCI Announces Reward: భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget