అన్వేషించండి

Paris Olympics 2024: ఒలిపింక్స్‌లో భారత్ తరపున బీజేపీ ఎమ్మెల్యే, ఆమె బ్యాగ్రౌండ్‌ ఏంటో తెలుసా?

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున బిహార్ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్‌ పాల్గొంటున్నారు. అటు రాజకీయాల్లోనే కాకుండా ఇటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు.

Bihar MLA Shreyasi Singh: Paris Olympics 2024 లో భారత్ తరపున 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. వీళ్లలో బిహార్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆమె పేరు శ్రేయసిసింగ్. అటు పాలిటిక్స్‌లోనే కాకుండా ఇటు స్పోర్ట్స్‌లోనూ రాణిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే అర్జున అవార్డు పొందిన శ్రేయసిసింగ్ 2020లో ఎన్నికల్లో పోటీ చేశారు. జముయి నియోజవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. 2014లో గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌లో డబుల్ ట్రాప్ కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించారు శ్రేయాసి. ఆ తరవాత 2018లో జరిగిన Gold Coast పోటీల్లో గోల్డ్‌ మెడల్ సొంతం చేసుకున్నారు. బిహార్‌లోని గిదౌర్‌లో పుట్టి పెరిగిన ఆమె ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజ్‌లో ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తరవాత ఫరియాబాద్‌లో మనవ్రచన యూనివర్సిటీలో MBA చేశారు. శ్రేయసిసింగ్‌ కుటుంబానికి రాజకీయ నేపథ్యముంది. ఆమె తండ్రి కాంగ్రెస్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్. తల్లి పుతుల్ సింగ్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. బంకా నియోజవర్గం నుంచి ఆమె ఎంపీగా ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ రాజకీయాల్లో ఉండడం వల్ల శ్రేయసిసింగ్‌కి పాలిటిక్స్‌పై కూడా ఆసక్తి పెరిగింది. 2020లో బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై 41 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

శ్రేయసితండ్రి దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు ఆమె తాతయ్య కుమార్ సురేంద్ర సింగ్‌ National Rifle Association కి ఒకప్పుడు అధ్యక్షులుగా పని చేశారు. వీళ్లిద్దరి నుంచి స్ఫూర్తి పొందిన శ్రేయసిసింగ్ షూటింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. ఎమ్మెల్యే అయ్యాక ఎక్కువ సమయం రాజకీయాల కోసం కేటాయించాల్సి వచ్చింది. బిహార్‌లో ప్రాక్టీస్ చేయడానికి సౌకర్యాలు లేక ఢిల్లీకి వెళ్లేవారు. ఇటు రాజకీయాల్ని, అటు క్రీడల్ని మేనేజ్ చేయడం ఇబ్బందిగానే అనిపించినప్పటికీ ఆ సవాల్‌ని ఎదుర్కొన్నారు. రెండు రంగాల్లోనూ రాణిస్తున్నారు. 

పారిస్ ఒలింపిక్స్‌లో చైనా తొలి స్వర్ణం సొంతం చేసుకుంది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్‌ మిక్స్‌డ్ టీమ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్ సాధించింది. కొరియాకి చెందిన కియుమ్, పార్క్‌లపై ఫైనల్‌లో చైనాకి చెందిన షెంగ్, హువాంగ్‌ 16-12 తేడాతో విజయం సాధించారు. 

 

Also Read: Road Accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం, లోయలో పడిన వాహనం - 5 గురు చిన్నారులు సహా 8 మంది మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget