అన్వేషించండి

IPL Captains: ఐపీఎల్ చరిత్రలో 14 మంది కెప్టెన్లను మార్చిన ఏకైక జట్టు ఏదో తెలుసా?

ఐపీఎల్ 16వ సీజన్ కోసం కొన్ని జట్లు కెప్టెన్లను మార్చాయి. ఇప్పటివరకు ఏయే జట్లకు ఎంతమంది కెప్టెన్లుగా చేశారు?

IPL Captains: ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు ముందే అన్ని ఫ్రాంచైజీలు మిగిలిన సన్నాహాలను కూడా పూర్తి చేస్తున్నాయి. ఇందులో కొన్ని జట్లు కొత్త కెప్టెన్‌ని ప్రకటిస్తుండగా, మిగతా జట్లు మాత్రం తమ తమ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఐపీఎల్ 16వ సీజన్ కోసం చాలా ఫ్రాంచైజీలు తమ జట్ల కెప్టెన్లలో మార్పులు చేశాయి. ఇందులో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు ఎంత మంది కెప్టెన్లను ఉపయోగించుకుందో తెలుసా?

అత్యధిక కెప్టెన్లను మార్చిన జట్టు పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ అత్యధిక కెప్టెన్లను ఉపయోగించుకుంది. పంజాబ్ ఫ్రాంచైజీ ఇప్పటి వరకు మొత్తం 14 మంది కెప్టెన్లను ఉపయోగించుకుంది. ఐపీఎల్ 2022లో జట్టు కమాండ్ మయాంక్ అగర్వాల్ చేతిలో ఉంది. అయితే 16వ సీజన్‌కు జట్టు కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ని నియమించారు. ఐపీఎల్ 2022లో పంజాబ్ జట్టు ప్రదర్శన బాగా లేదు. పంజాబ్ కింగ్స్ ఈ టోర్నీని ఆరో స్థానంలో ముగించింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన జట్టు ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.

ఏ జట్టు ఎంత మంది కెప్టెన్లను ఉపయోగించాయి?
పంజాబ్ కింగ్స్ - 14 మంది కెప్టెన్లు
ఢిల్లీ క్యాపిటల్స్ - 12 మంది కెప్టెన్లు
సన్‌రాజర్స్ హైదరాబాద్ - తొమ్మిది మంది కెప్టెన్లు
ముంబై ఇండియన్స్ - ఏడుగురు కెప్టెన్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఏడుగురు కెప్టెన్లు
రాజస్థాన్ రాయల్స్ - ఆరుగురు కెప్టెన్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ - ఆరుగురు కెప్టెన్లు
పుణె వారియర్స్ ఇండియా - ఆరుగురు కెప్టెన్లు
చెన్నై సూపర్ కింగ్స్ - ముగ్గురు కెప్టెన్లు
రైజింగ్ సూపర్ జెయింట్స్ - ముగ్గురు కెప్టెన్లు
డెక్కన్ ఛార్జర్స్ - నలుగురు కెప్టెన్లు

మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ ప్రారంభం

IPL 2023 షెడ్యూల్ గురించి చెప్పాలంటే ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. వీటి మధ్య మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. వాటిలో 70 మ్యాచ్‌లు లీగ్ దశలో, నాలుగు మ్యాచ్‌లు ప్లేఆఫ్‌లో జరగనున్నాయి. లీగ్ దశలో అన్ని జట్లు తలో 14 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ 2023 మే 21వ తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌ను మే 28వ తేదీన నిర్ణయించారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్రతి శని, ఆదివారాల్లో డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు కూడా ఆడనున్నారు. ఈ విధంగా ఈ సీజన్‌లో మొత్తం 18 డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 31వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సీజన్‌లో తమ రెండో మ్యాచ్‌లో ఏప్రిల్ 3వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ ముందు తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లోని మూడో మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ జట్టు రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget