అన్వేషించండి

IPL 2022: చివరి మూడు స్థానాల్లో చెన్నై, ముంబై, బెంగళూరు - ఏంటిది? - గత సీజన్ రిపీట్ అవుతుందా?

ఐపీఎల్ 2022 మొదటి మూడు మ్యాచ్‌ల్లో చెన్నై, ముంబై, బెంగళూరు ఓటమి పాలయ్యాయి.

క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ శనివారం ప్రారంభం అయింది. అయితే మొదటి మూడు మ్యాచ్‌ల్లో వచ్చిన ఫలితాలు మాత్రం అభిమానులను షాక్‌కు గురి చేశాయి. టోర్నీలో బలమైన జట్లు అయిన చెన్నై, ముంబై, బెంగళూరు జట్లు తమ మొదటి మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేదన చేసిన జట్లే విజయం సాధించాయి. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్లతో చెన్నైపై, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్లతో ముంబైపై, మూడో మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్లతో బెంగళూరుపై విజయం సాధించాయి.

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ధోని (50 నాటౌట్) మినహా ఎవరూ 30 పరుగులు కూడా చేయలేకపోవడంతో చెన్నై 20 ఓవర్లలో 131 పరుగులకే పరిమితం అయింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. రెండో మ్యాచ్ జరిగిన విధానం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. బలంగా ఉన్న ఢిల్లీ టాపార్డర్‌ను అవుట్ చేసినా ఆఖర్లో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ కలిసి జట్టును గెలిపించారు.

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం పంజాబ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. దీన్ని బట్టి పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అన్నమాట. గతేడాది యూఏఈలో కూడా ఇలాంటి పరిస్థితుల మధ్యే ఐపీఎల్ జరిగింది.

ఐపీఎల్‌లో నేడు కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా... గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు.

Also Read: PBKS Vs RCB: కెప్టెన్ మారినా కలిసిరాలేదు - పంజాబ్‌పై ఆరు వికెట్లతో బెంగళూరు ఓటమి!

Also Read: Tilak Varma in IPL: అసలెవరీ తిలక్ వర్మ - ముంబై తరఫున అరంగేట్రం - మొదటి మ్యాచ్‌లోనే మెరుపులు!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sports Voltage (@sports.voltage)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
Embed widget