అన్వేషించండి

ఎన్ని గెలిచారో కాదన్నాయ్‌ కప్‌ కొట్టారా లేదా- టీమిండియాపై గంభీర్ వివాదాస్పద విశ్లేషణ

Gambhir On Team India: లీగ్ మ్యాచ్‌ల వరకు భారత్‌ చాలా బాగా ఆడిందని కానీ తర్వాత ఆ స్థాయి ప్రతిభ చూపించలేకపోయిందన్నారు గంభీర్. అందుకే కప్‌ను చేజార్చుకుందన్నారు. 

Gambhir  Analysis On World Cup Final 2023: వరల్డ్‌కప్‌(World Cup 2023)లో టీమిండియా(Team India ) ఓడిపోవడంపై చర్చోపచర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. వరల్డ్‌కప్‌లో టీమిండియానే అత్యత్తమ జట్టని మాజీలు అభిప్రాయపడుతున్నారు. చివరి మెట్టుపై బోల్తాపడటం అది బలహీనతకు నిదర్శనం కాదని అంటున్నారు. దీనికి పూర్తి విరుద్దమైన ప్రకటన చేశారు మాజీ క్రికెటర్‌, బీజేపీ లీడర్‌ గౌతమ్‌ గంభీర్‌. 

వరల్డ్ కప్‌లో అత్యత్తమ జట్టే విజయం సాధించిందని అన్నారు గౌతమ్ గంభీర్. ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఒత్తడిని తట్టుకొని కప్‌ గెలుకుచున్న వాళ్లే విజేతలని అదే ఉత్తమ జట్టని తెలిపారు. 

ఆయన ఇంకా ఏమన్నారంటే... "నా వాదన చాలా మందికి నచ్చకపోవచ్చు. ఉత్తమమైన జట్టు వరల్డ్‌కప్‌ గెలవలేదన్న అభిప్రాయంతో ఏకీభవించలేను. ఆ వాదన చాలా వింతగా ఉంది. గొప్పగా ఆడిన జట్టే వరల్డ్ కప్‌లో విజయం సాధించిది. భారత్‌ పది మ్యాచ్‌లు విజయం సాధించింది కానీ ఆఖరి మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగింది. ఆస్ట్రేలియా మాత్రం మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత మరింత పరిశ్రమతో కప్‌ గెలుచుకుంది. వరుసగా గెలిచిన మ్యాచ్‌లతోనే ఉత్తమ జట్టును డిసైడ్ చేయలేరు. లీగ్ దశలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు. కప్ ఎవరు గెలుచుకున్నారనేది గుర్తించాలి. అని గంభీర్ సూచించారు. 

లీగ్ మ్యాచ్‌ల వరకు భారత్‌ చాలా బాగా ఆడిందని కానీ తర్వాత ఆ స్థాయి ప్రతిభ చూపించలేకపోయిందన్నారు గంభీర్. అందుకే కప్‌ను చేజార్చుకుందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Ramachandra Yadav: కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
Embed widget