అన్వేషించండి

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

MS Dhoni is doing duty in elections: ఐపీఎల్ ముగియగానే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో సీఎస్కే నిలిచింది. ఐపీఎల్ ముగియగానే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల విధులలో భారత మాజీ కెప్టెన్ ధోని నిమగ్నమై ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ ముగిసింది, ఎలక్షన్ డ్యూటీలో ధోనీ భాయ్ బిజీ బిజీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

వైరల్ అయిన ఫొటో.. వాస్తవం ఇదే
ఝార్ఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఐపీఎల్ లో సీఎస్కే ఇంటిదారి పట్టడంతో ధోనీ రాంచీకి వెళ్లిపోయాడు. ఎన్నికల డ్యూటీలో పాల్గొన్నాడని ప్రచారం జరిగింది. కానీ వైరల్ ఫొటోలో ఉన్నది ధోనీ కాదు.  ఆ ఎలక్షన్ ఆఫీసర్ పేరు వివేక్ కుమార్, ఆయన సీసీఎల్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వివేక్ కుమార్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఎన్నికలు జరుగుతున్నది కూడా ఝార్ఖండ్ అవడంతో వివేక్ కుమార్‌ను ధోనీగా భావించి నెటిజన్లు స్పందించారు. ఐపీఎల్ అయిపోయింది, ఇక ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీ అని కామెంట్లు చేశారు. కానీ ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి వివేక్ కుమార్ అని తెలిసింది.

ఐపీఎల్ 2022లో ధోనీ స్కోర్..
ఎంఎస్ ధోనీ సీజన్ మధ్యలో సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు మరోసారి అందుకున్నాడు. ఐపీఎల్ 2022లో ఎంఎస్ ధోని 14 మ్యాచ్‌ల్లో 33.14 సగటుతో 232 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 1 హాఫ్ సెంచరీ కూడా చేశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రతి సీజన్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డ్ ధోనీ సొంతమైంది. 

ఐపీఎల్ 2023లో ఆడనున్న ధోనీ 
ఐపీఎల్ 2022లో లీగ్ చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాజస్థాన్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో సీఎస్కే ఓడి, ఓటమితో సీజన్ ముగించింది. అయితే ఇది తన చివరి ఐపీఎల్ మ్యాచ్ కాదని ధోనీ స్పష్టం చేశాడు. ఐపీఎల్ సీజన్ 16లోనూ తనను చూడవచ్చునని, మరింత స్ట్రాంగ్‌గా సీఎస్కే తిరిగి వస్తుందని ధోనీ పేర్కొన్నాడు. చెన్నైలో మ్యాచ్‌లు ఆడకపోవడం తనకు నచ్చలేదన్నాడు. వచ్చే ఏడాది చెన్నై వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడతామని ఆకాంక్షించాడు. 

Also Read: RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

Also Read: IPL 2022 Title Winner: ఐపీఎల్ 2022 విన్నర్‌గా నిలిచేందుకు ఆ 2 జట్లకే ఛాన్స్ ఎక్కువ, అందుకు ప్రూఫ్ ఇదిగో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Embed widget