అన్వేషించండి

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

ఆచార్య జయశంకర్ స్వగ్రామంలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గద్దె దించడం ఖాయమని సవాల్ చేశారు.


" అక్కంపేట  రావిచెట్టు క్రింద పోచమ్మ తల్లి సాక్షి గా చెబుతున్నా.. కేసిఆర్ చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే " తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలెంజ్ చేశారు. వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల కార్యక్రమం ద్వారా రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ స్వగ్రామంలో రచ్చబండను  రేవంత్ రెడ్డి నిర్వహించారు. తెలంగాణ కు దార్శనికత ఇచ్చిన జయశంకర్ స్వగ్రామాన్ని చూడాలని అక్కంపేట కు వచ్చానన్నారు. అక్కంపేట గ్రామం  వెనుకబాటుతనానికి మచ్చుతునకలా ఉందని  కేసిఆర్  కనీసం జయశంకర్ విగ్రహాన్ని కూడా పెట్టలేదన్నారు.  జయశంకర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన మధుసూదనచారి ఉద్యోగం ఊడగొట్టిండని ఆరోపించారు.

 జయశంకర్ పేరు ఎత్తకుండా గుర్తులేకుండా చేశారని.. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ... వరంగల్ రైతు డిక్లరేషన్ ను తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు.  కేసిఆర్ బొందపెడుతాం, ధరణి పోర్టర్ ను గంగలో కలుపుతామని ప్రకటించారు.  రావిచెట్టు క్రింద పోచమ్మ తల్లి సాక్షి గా చెబుతున్నా. కేసిఆర్ చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడేనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే అక్కంపేటను  దత్తత తీసుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ ని అక్కంపేటకు తీసుకువస్తామన్నారు. అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రైతులే త‌న సైన్య‌మ‌ని, వారి జీవితాల్లో వెలుగులే త‌న గ‌మ్య‌మ‌ని రేవంత్ ప్ర‌క‌టించారు.

ల్యాండ్ పూలింగ్ కు భూములు పోకుండా పోరాడుదామని.. అవసరమైతే తానే  రైతులతో కలిసి నేను పోరాడేందుకు వస్తానని హమీ ఇచ్చారు.  దళిత ఇంటికి వెళ్ళితే కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉందన్నారు.  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేదలను దళితులను వేధిస్తే చెప్పుతో పొట్టుపొట్టు కొడుతామని హెచ్చరించారు.  ఐదువేల జనాభా గల అక్కంపేట ను రెవెన్యూ గ్రామం గా మార్చలేదని...  ఈ గ్రామం మీద ఎందుకు కేసిఆర్ కు వివక్ష, కక్ష అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామంలో రచ్చబండ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. గ్రామం మొత్తం కలియదిరిగారు. 

 గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి.. గ్రామంలోని దళిత వాడలో పర్యటించారు. ఈ సందర్భంగా దళిత వాడలోనే ఆయన సహపంక్తి భోజనం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారి 8 ఏళ్లు అవుతున్నా... రాష్ట్రంలో దళితుల బతుకులు ఇంకా బాగుపడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
Embed widget