అన్వేషించండి

Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !

Revanth : ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మూసీ సుందరీకరణకు నిధులు ఎలా తెస్తుందని కొంత మంది రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన ప్లాన్లను మాత్రం అంచనా వేయలేకపోతున్నారు.

Revanth is preparing special strategies for raising funds for the Musi beautification project : మూసి నదిని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి ఓ ఆర్థికరమైన కేంద్రంగా మార్చేప్రణాళికకు రేవంత్ రెడ్జి రెడీ అయ్యారు. కనీసం లక్షన్నర కోట్లను ఇందుకు  ఖర్చుగా భావిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి రుణమాఫీకి నిధులు ఎలా తీసుకురాగలిగారో అలాగే.. మూసీ ప్రాజెక్టుకు కూడా నిధులు తీసుకు వస్తారని అప్పు కొద్దిగానే ఉంటుందని.. ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరిస్తారని అంటున్నారు. ఆ ప్లాన్లు ఏమిటో అన్యాపదేశంగా  రేవంత్ రెడ్డినే ప్రకటిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి నోట రేస్ కోర్స్ తరలింపు  మాట

ఇటీవల ఓ కార్యక్రమంలో  మాట్లాడిన రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న హరీష్ రావు, ఈటల రాజేందర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో అవసరమైతే రేస్ కోర్స్ ను తరలించి అయినా సరే ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఆ మాటలను యథాలాపంగా అన్నారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి హింట్ ఇచ్చారని.. రేస్ కోర్సను తరలించి ఆ మొత్తాన్ని డెవలవప్ చేస్తే.. మూసీ సుందరీకరణకు అయ్యే నిదుల్లో సగం వస్తాయని రేవంత్ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. 

కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?

మలక్ పేట లో 168 ఎకరాల్లో రేస్ కోర్స్ 

హైదరాబాద్‌ నడిబొడ్డున   168 ఎకరాల్లో రేస్ క్లబ్ ఉంది. రేస్ క్లబ్ భూమిని అభివృద్ధికి ఇవ్వడం ద్వారా వచ్చే నిధులను మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు వినియోగించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది.   మలక్‌పేటలో 168 ఎకరాల రేస్ క్లబ్ భూమిని ప్రభుత్వం తీసుకుని దానికి బదులుగా రేస్ క్లబ్‌కి ఫోర్త్ సిటీలో ఒకటిన్నర రెట్ల భూమిని ఇస్తామని  రేస్ కోర్స్ క్లబ్ పాలకవర్గానికి  ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దీనిపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినట్లు  తెలుస్తోంది.  త్వరలోనే తుది నిర్ణయానికి వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  దీంతో పాటు అంబర్‌పేటలో శిథిలావస్థలో ఉన్న సిటీ పోలీసు లైన్ క్వార్టర్ల భూమిని సైతం తీసుకొని.. ఈ రెండింటినీ అభివృద్ధికి ఇవ్వడం ద్వారా వచ్చే నిధులను మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రేవంత్ రెడ్డి బహిరంగసభలో చేసిన వ్యాఖ్యల ద్వారా కొంత మంది విశ్లేషిస్తున్నారు. 

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్

రేవంత్ ప్లాన్లు అమలైతే ఉభయ ప్రయోజనం

రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఆచరణలోకి  వస్తే రేస్ కోర్స్‌తో  పాటు ప్రభత్వానికీ లాభమే. రేస్ కోర్స్ ను ఎప్పుడో మలక్ పేట నగరశివారుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఇరుకు కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ సిటీలో మూడు, నాలుగు వందల ఎకరాలు కేటాయిస్తే అత్యాధునిక రేస్ కోర్స్ తో పాటు క్లబ్ నిర్మించుకోగలు. అదే సమయంలో రేస్ కోర్స్ స్థలం ప్రభుత్వానికి వస్తే మూసీ ప్రాజెక్టును ఓ దారికి తెచ్చుకుంటారు. అంటే ఉభయులక ప్రయోజనమే అవుతుంది. రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రణాళికలతో మూసీని సుందీరకరమ చేస్తే.. ప్రభుత్వంపై పెద్దగా భారం కూడా ఉండదని అనుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget