అన్వేషించండి
In Pics: మహిళా మంత్రి, ఎంపీ కబడ్డీ ఆట చూస్తారా? జనాలతో కలిసి జాలీగా
కబడ్డీ ఆడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
1/4

Warangal: ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ వివిధ అభివృద్ధి కార్యమాల్లో పాల్గొన్నారు.
2/4

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నర్సంపేట లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా నేతలు ఆటలు ఆడి, సంబరాల్లో పాల్గొన్నారు.
Published at : 05 Mar 2022 02:36 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















