అన్వేషించండి
Anand Mahindra Meets Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆనంద్ మహీంద్రా, తెలంగాణలో పెట్టుబడులపై చర్చ
Telangana CM Revanth Reddy | మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా జూబ్లీహిల్స్ లోని నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆనంద్ మహీంద్రా, తెలంగాణలో పెట్టుబడులపై చర్చ
1/6

మహీంద్రా గ్రూప్, టెక్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా భేటీ అయ్యారు.
2/6

జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది.
3/6

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skill University)లో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు.
4/6

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో ఉన్న ఈ స్కిల్ యూనివర్సిటీని పరిశీలించేందుకు తమ టీమ్ ను పంపుతామని ఆనంద్ మహీంద్రా తెలిపారు.
5/6

హైదరాబాద్ లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరించాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించుకున్నారు. ఆనంద్ మహీంద్రా శుక్రవారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
6/6

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన U.S కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్.
Published at : 02 Aug 2024 11:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
తెలంగాణ
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion