బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది.
10వ రోజు మోమిన్ పేట నుండి ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు.
బండిసంజయ్ పాదయాత్ర 10వ రోజు వందకిలోమీటర్లకు చేరువైంది.
ప్రజా సంగ్రామ యాత్రలో 100 కేజీల కేక్ కట్ చేయించారు బీజేపీ కార్యకర్తలు
భారతీయ జనతా పార్టీ చేపట్టిన పాదయాత్రను వికారాబాద్ ప్రజలు ఆశీర్వదించారని బండి సంజయ్ చెప్పారు.
తెలంగాణలో మార్పు వచ్చే వరకు పాదయాత్ర కొనసాగిస్తానని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ పాలనలో పేదలు సహా అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని స్వయంగా తెలుసుకుని ప్రభుత్వంపై పోరాడేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు.
Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు
In Pics: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ.ఎన్టీఆర్, బాలయ్య నివాళులు - ఫోటోలు
In Pics: ఎన్టీఆర్ శతజయంతి వేడుక: చంద్రబాబుతో రామ్చరణ్, బాలయ్యతో చైతు - రేర్ మీటింగ్స్ ఫోటోలు
Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
హైదరాబాద్ నీరా కేఫ్ లో ఏపీ మంత్రి, నీరా టేస్ట్ చేసిన జోగి రమేష్
2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్
WTC Final 2023: అజింక్య అదుర్స్! WTC ఫైనల్లో హాఫ్ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!
Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి
Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు