అన్వేషించండి
Paris Olympics 2024: భారత దేశం తరపున బరిలో దిగనున్న ఆటగాళ్ళు
Olympic Games Paris 2024: విశ్వ క్రీడా సంబరం అంతా రెడీ అయింది. మన దేశం నుంచి 117మంది క్రీడాకారుల బృందంతో బరిలో దిగుతోంది. 16 విభాగాల్లో సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు.
విశ్వ క్రీడా సంబరానికి సర్వం సిద్ధం (Photo Source: Twitter/@Olympics)
1/7

మన దేశం నుంచి అథ్లెటిక్స్ విభాగంలో అత్యధికంగా 29 మంది పోటీపడనున్నారు. ఆ తర్వాత అత్యధికంగా 21 మంది షూటర్లు ఉన్నారు.
2/7

ఈ ఏడాది 72 మంది భారత ఒలింపియన్లు తొలిసారిగా ఒలింపిక్స్లో పోటీ పడనున్నారు. అంటే మొత్తం సంఖ్యలో 62 శాతం మంది కొత్తవారే. అలాగే ఈ సారి పాల్గొననున్న 117మంది క్రీడాకారుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 8 మంది ఉన్నారు.
Published at : 25 Jul 2024 04:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
నిజామాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















